అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే ఐదేండ్లలో వీ హబ్లో రూ.42 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వీ హబ్తోపాటు తెలం
సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమవుతుందా అని కార్పొరేట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక మాంద్యం అంచున ఊగిసలాడుతున్నది. అమెరికా ఆర్థిక మాంద్యం భయంతోనే సోమవారం స్టాక్ మ�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తుషాలపురం మంగవ్వ-�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కూటిగల్కు చెందిన ఓ యువకుడు అమెరికాలో అనుమానాస్పదంగా మృ తి చెందాడు. తుషాలపురం మంగవ్వ -మహదేవ్ల పెద్ద కుమారుడు సాయి రోహిత్ (23) హైదరాబాద్ సీవీఆర్ కాలేజీలో 2022లో బీటెక్ పూ�
అమెరికా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం రాత్రి అమెరికా చేరుకున్న ఆయనకు తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎన్ఆర్ఐలు జేకేఎఫ్ ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు.
జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులు అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరించనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తి, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిరేటును సాధిస్తున్న దేశం అంటూ భారత్ను కీర్తిస్తున్న వేళ.. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదిక అందులో నిజమెంత? అన్న అనుమానాల్
USA green card | అమెరికాలో గ్రీన్కార్డు ఉన్న భారతీయులు మూడు వారాల్లో పౌరసత్వం కూడా పొందవచ్చని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ (ఆపీ) విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ తెలిపారు. బైడెన్ ప్రభుత్వంలో పౌ�
జర్మనీ, యూరప్లో ఎక్కడైనా అమెరికా క్షిపణి మోహరింపులకు దిగితే, అందుకు దీటుగా రష్యా స్పందిస్తుందని అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. మధ్య శ్రేణి అణ్వాయుధాల తయారీని తిరిగి ప్రారంభించడానికి వెనుకాడబోమని త�
వారంతా చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడే చదువుకున్నారు. కుటుంబం, స్నేహితులు, వృత్తి అంతా అక్కడే. కానీ, ఉన్నఫళంగా అన్నింటినీ వదిలేసి, దేశాన్ని విడిచి వారి సొంత దేశాలకు వెళ్లాల్సిన ప�
అమెరికాలో ఓ భారీ పేలుడు అందరినీ ఆందోళనకు గురి చేసింది. బిస్కెట్ బేసిన్లోని యెల్లోస్టోన్ జాతీయ పార్కులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భూమిలో భారీ శబ్దంతో పేలుడు సంభవించి నీరు, మట్టి ఎగిసిపడ్డాయి. దీంతో
Kamala Harris Vs Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 5న జరుగనున్నాయి. రిపబ్లిక్ పార్టీ తరఫున మరోసారి డోనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున
నేటి టెక్ యుగంలో అన్ని స్మార్ట్గా మారిపోతున్నాయ్. చివరికి మట్టి కూడా స్మార్ట్ అయిపోతున్నది. మీరు విన్నది నిజమే. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు స్మార్ట్ మట్టిని ఆవిష్కరించారు.
Mass Shooting | అగ్రరాజ్యం అమెరికా (America)లో కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మిస్సిస్సిప్పి (Mississippi) రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ముగ్గురు మరణించారు.