బీఆర్ఎస్ గెలుపు ఏకపక్షమేనని, మెజార్టీ ఎంత అనేది చూడాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేట మండలం దంతాన్పల్లి, కొంతాన్పల్లి, గుండ్లపల్ల�
సమైక్య పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను ఉద్యమనేత, సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లి దేశానికే ఆదర్శంగా నిలిపారని, ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి విజయం చేకూర్చాలని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల�
దేశంలోనే అతిపెద్దదైన హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి ప్రతిరూపంగా నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత 19 అడుగుల పొడవైన విగ్రహాన్ని అమెరికాలో ఆవిష్కరించారు. భారత్ వెలుపల ఇంత పొడవైన విగ్రహాన్ని ప్రత�
బౌద్ధ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞాకుమార్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో �
Minister Errabelli | డా.బీఆర్ అంబేద్కర్(Ambedkar) రాజ్యాంగ రూపకర్తగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా ఇలా అన్ని రంగాల్లో దేశానికి సేవ చేసిన మహనీయుడు అంబేద్కర్. అంటరానితనం, కుల నిర్మూలనే లక్�
రెండో విడత దళితబంధులో 162 దళిత కుటుంబాలకు స్వచ్ఛ వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి ద్వారా ఆయా కుటుంబాలకు శాశ్వత ఆదాయం లభించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఎస్సీ వర్గీకరణ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తమ వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో మాలలు చిత్తుగా ఓడిస్తారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘా
వచ్చే ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ స్థానాన్ని గెలిపించి సీఎం కేసీఆర్కు కానుక�
అంబేద్కర్ ఆదర్శప్రాయుడని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సంజీవయ్య కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు.
ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్పార్క్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం మీదుగా అల్వాల్లోని ఆయన నివాసానికి అంతిమ యాత్ర కొనసాగనుంది.
జనగామ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి బూట్లు వేసుకొని పూలమాల వేసిన ఘటనపై ఆదివారం అంబేద్కర్ యువజన, దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని పేద విద్యార్థుల విద్యాదాత సీఎం కేసీఆర్ అని, గురుకులాల ఏర్పాటుతో పేదలకు నాణ్యమైన విద్యను చేరువ చేసిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేర్కొన్నారు. ఆసెంబ్లీలో విద్యారంగంప
రాష్ట్రంలోని పేద విద్యార్థుల విద్యాదాత ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఎమ్మెల్యే గాదరి కిషోర్ (MLA Gadari Kishore) అన్నారు. గురుకులాల (Gurukula schools) ఏర్పాటుతో పేదలకు నాణ్యమైన విద్యను చేరువ చేసిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమని చెప�
తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీ మ్యానిఫెస్టోను.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తన కార్యాచరణనూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా మలచుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే.