సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని మరో రూ. �
ఈ నెల ఐదున బుద్ధుడి 2,567వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లోని బుద్ధవనం వరకు 200 కార్లతో మహార్యాలీ నిర్వహించనున్నట్టు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు దళిత జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టడం �
హైదరాబాద్ నడిబొడ్డున అందమైన అతిపెద్ద విగ్రహం కొలువుదీరింది. అమెరికా అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా గుర్తుకు వస్తుందో హైదరాబాద్ అంటే అంబేద్కర్ స్టాచ్యూ జ్ఞప్తికి వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం భారీ అంబే�
తెలంగాణ సచివాల యానికి అంబేదర్ పేరు పెట్టడంతోపాటు 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని ఆవిషరించినందుకుగాను ‘ది ప్రాక్టీసింగ్ బుద్దిస్ట్ సొసైటీ’ (బౌద్ధ ఉపాసక్ మహాసభ) సీఎం కేసీఆర్కు అభినందనలు తెలిపింది.
ఎలాంటి వివక్ష లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని.. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్మౌ
అంబేద్కర్ గొప్ప దార్శనికుడని.. భారత రాజ్యాంగ వాస్తు శిల్పి అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని ఎతుబార్పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం మాజీ ఎమ�
రాష్ట్రంలో ప్రగతి విప్లవం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని పాలన ప్రస్తుతం దేశానికి మార్గదర్శనంగా మారిందన్నారు.
Virendra Sharma | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును బ్రిటీష్ ఎంపీ వీరేంద్ర శర్మ అభినందించారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేస�
దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎంతో కృషి చేస్తున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఇందుకు ని
సమైక్య రాష్ట్రంలో ఎన్నో పీడనలకు, వేదనలకు గురైన తెలంగాణ ప్రజానీకం కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నాక, ఇంతకాలం నిర్లక్ష్యం చేయబడిన సాంస్కృతిక అంశాల పరిరక్షణకోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తు�
హైదరాబాద్లో అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి సీఎం కేసీఆర్ దేశంలో చరిత్రను సృష్టించారని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ అంబేద్క
అణగారిన వర్గాల ఐకాన్గా నిలిచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్లో కొత్త సెక్రటేరియట్ ముందు, హుస్సేన్సాగర్ తీరాన ఏర్పాటు చేయడమంటే దళిత జాతి మొత్తానికి సన్మానం చేయడ�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ మహావిగ్రహాన్ని ఏర్పాటు చేసి, సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగ నిర్మాతకు నిజమైన గౌరవాన్నిచ్చారని పలువురు ప్రముఖులు పేర్కొంటు�