రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సాధించిన తొమ్మిదేండ్ల ప్రగతిని దశ దిశలా విస్తరించేలా సంబురాలను నిర్వహిస్తోంది. జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉ�
తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని బ్రిటన్కు చెందిన పలువురు ఎంపీలు ప్రశంసించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సచివాల
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినవ అంబేద్కర్ అని, దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా పేద, వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం �
సాగర తీరం మరిన్ని అందాలను పరిచయం చేసేందుకు ముస్తాబవుతున్నది. ఇప్పటికే కొత్త సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసి.. అబ్బురపడిపోతున్న సందర్శకులు.
ఓట్ల కోసం రాజకీయం చేసే మాయావతికి అంబేద్కర్ విగ్రహంపై మాట్లాడే నైతిక హక్కులేదని రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి మండిపడ్డారు. యూపీలోనే దిక్కూ దివానం లేకుండా పోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలంగాణకు వచ్చ�
హుస్సేన్సాగర్ తీరం నగరంలోనే అత్యంత ఆదరణ కలిగిన పర్యాటక ప్రదేశంగా మారింది. ఇటీవల ప్రారంభమైన నూతన సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తోడు జూన్ 1న అమరవీరుల స్మారకం అందుబాటులోకి రానుంది.దీంతో ఈ ప్�
Y Satish Reddy | హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లో దిక్కు దివానం లేకుండా పోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. పార్టీ ఉనికే లేని తెలంగాణకు వచ్చి సీఎం అభ్యర్థిని ప్రకటించడం కన్నా హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదు అని తెల�
అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని జీవించిన అంబేద్కర్ ఆచరించిన విధానాలు అందరికీ మార్గదర్శకుమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్త
నల్లగొండ జిల్లా నందికొండలోని బౌద్ధ వారసత్వ థీమ్ పార్కు బుద్ధవనంలో శుక్రవారం బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఈ వేడుకలో పర్యాటక శ�
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని మరో రూ. �
ఈ నెల ఐదున బుద్ధుడి 2,567వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లోని బుద్ధవనం వరకు 200 కార్లతో మహార్యాలీ నిర్వహించనున్నట్టు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు దళిత జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టడం �
హైదరాబాద్ నడిబొడ్డున అందమైన అతిపెద్ద విగ్రహం కొలువుదీరింది. అమెరికా అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా గుర్తుకు వస్తుందో హైదరాబాద్ అంటే అంబేద్కర్ స్టాచ్యూ జ్ఞప్తికి వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం భారీ అంబే�