అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి న�
‘రాజ్యాంగ నిర్మా త అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన అందరివాడు. ఆయన పోరాట స్ఫూర్తితోనే లక్షలాది మందిని సమీకరించి 14 ఏండ్లపాటు పోరాడి కేసీఆర్ నాయకత్వం లో రాష్ర్టాన్ని సాధించుకున్నాం.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను, స్ఫూర్తిని కొనసాగించడంలో పాలకులు విఫలమయ్యారని, ఇందులో బీజేపీ నుంచి విప్లవ పార్టీల వరకు ఇదే పరిస్థితి నెలకొందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న�
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల ప్రస్తుత తీరు ప్రజలను అలజడికి గురిచేస్తున్నది. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కేసీఆర్ సాధించిన విజయాలు అనేకం. ఆయన వాటిని ఎలా సాధించారో గమనిస్తే ఒక విషయం స్పష్
భీమా కోరెగావ్ శౌర్య విజయ దినోత్సవం సోమవారం హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై నిర్వహించారు. మాల సంక్షేమ సంఘం, మాల విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించేవారికి డబ్బు, భాష అడ్డంకి కారాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసెస్ను తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
ఎన్నికలంటే పరస్పరం దూషించుకోవడం, బట్టకాల్చి మీదేయటం అనుకొని రెచ్చిపోతుంటారు. కానీ, తెలంగాణలో అందుకు భిన్నమైన వాతావరణం బీఆర్ఎస్ రూపంలో ప్రత్యేకించి కేసీఆర్ తీరుతో ఒక కొత్త అధ్యాయానికి తెరదీసిందని చ�
CM KCR | అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ అనేక పోరాటాలు చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆ మహనీయుడిని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిందని.. ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అమలు చేయలేదంటూ విమర్శల�
బీఆర్ఎస్ గెలుపు ఏకపక్షమేనని, మెజార్టీ ఎంత అనేది చూడాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేట మండలం దంతాన్పల్లి, కొంతాన్పల్లి, గుండ్లపల్ల�
సమైక్య పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను ఉద్యమనేత, సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లి దేశానికే ఆదర్శంగా నిలిపారని, ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి విజయం చేకూర్చాలని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల�
దేశంలోనే అతిపెద్దదైన హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి ప్రతిరూపంగా నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత 19 అడుగుల పొడవైన విగ్రహాన్ని అమెరికాలో ఆవిష్కరించారు. భారత్ వెలుపల ఇంత పొడవైన విగ్రహాన్ని ప్రత�
బౌద్ధ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞాకుమార్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో �