రాష్ట్రంలో యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆదివారం అంబేదర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.
కేంద్రం రాజకీయ లబ్ధికోసం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని చూస్తున్నదని, మాలలంతా ఒక్కటై వర్గీకరణను అడ్డుకుందామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి పిలుపునిచ్చారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షా వెంటనే రాజీనామా చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మధిర తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుంచి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అన�
KTR | ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుబట�
హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ నిర్మించిన గోడను దళిత సంఘాల నాయకులు మంగళవారం అర్ధరాత్రి దాటాక కూల్చివేశారు. అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ సమితి నాయకుడు వినోద్కుమార
కాంగ్రెస్ పార్టీ గూం డాలు, రౌడీలతో ఎమ్మెల్యే చేయిస్తున్న దాడులకు భ యపడేదిలేదని వారి ఆగడాలను అడ్డుకుంటామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఉద్యమకారుడు, బీసీ బిడ్డ అయ�
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సైక్లిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ (హెచ్సీజీ) ఆధ్వర్యంలో సైక్లిస్టులు ఆదివారం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అతిపెద్ద అంబేద్కర్ వ�
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ నా యకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు తోట ఆ�