ప్రపంచంలోనే తొలి మరాఠీ భాషా విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ చెప్పారు. మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని తెలిపార
AP Capital | ఏపీ రాజధాని అంశంలో మళ్లీ అయోమయం తలెత్తింది. రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉంటుందా? మూడు రాజధానులు ఉంటాయా? అనే సందిగ్ధం నెలకొంది. అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను తెరమీదకు తెచ్చినప్పటికీ జగన్ �
AP Capital | ఏపీ రాజధాని అమరావతి అంశంపై ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టులో సోమవారం ప్రస్తావనకు వచ్చింది.
Pawan kalyan | నిర్ణయాలు విధానపరంగా ఉండాలితప్ప.. వ్యక్తిగతంగా ఉండకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అంబేద్కర్ తన హీరో అని చెప్పారు. ఒక మార్పుకోసం తాను ప్రయత్నిస్తున్నాని