Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్యకు వైసీపీ ప్రభుత్వమే కారణమని, అమరావతి రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి భరోసా ఇవ్వకుండా వికేంద్రీకరణతో ముందుకు వెళ్లడం వల్లే సమస్య మొదలైందని
అమరావతి : రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఆదివారం నెల్లూరు జిల్లాలో ప్రవేశించింది. న్యాయస్థానం నుంచి తిరుమల, తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర పేరిట రైతులు �
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతే ఉంటుందని, ఇందులో అనుమానం లేదని సినీనటుడు శివాజీ అన్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా గురువ
అమరావతి : కుప్పం ప్రజలు నారా చంద్రబాబు చెర నుంచి విముక్తులయ్యారని, ప్రస్తుతం ఆ నియోజకవర్గ ప్రజలు జనజీవన స్రవంతిలోకి వచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వెలువడ్డ స్థా�
అమరావతి : ఏపీలో అధికార వైఎస్సార్సీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందువల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను రప్పిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోప�
ముంబై: మహారాష్ట్రలోని అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను మూడు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు అమరావతి పోలీసులు తెలిపారు. నగరంలోని పలు చోట్ల అదనపు బలగాలను మ�
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడడంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. అనుబంధంగా దక్షిణ కోస్తా
అమరావతి పడవ బోల్తా ఘటనలో గల్లంతైన ఏడుగురు మృతి | మహారాష్ట్ర అమరావతి జిల్లా వార్ధా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో మరో ఏడు మృతదేహాలను రెస్క్యూ బృందాలు గురువారం వెలికి తీశాయి. దీంతో ఘటనలో మృత్యువాతపడ్డ వారి సం�
Husband Temple: నాలుగేండ్ల క్రితం అంకిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన పద్మావతి భర్త అంకిరెడ్డి విగ్రహం చేయించుకుని ఇంటి ఆవరణలో పెట్టుకుంది.