Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభమైంది. జంగిల్ క్లియరెన్స్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలు, రోడ్ల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ సం�
Union Budget | కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2024-25 (Union Budget 2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది.
ఏపీలో పింఛన్ రూ. 4 వేలకు పెంచుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.
అమరావతే ఏపీకి రాజధాని అని, ఈ విషయంలో మరో యోచనే లేదని టీటీపీ నాయకుడు నారా లోకేశ్ స్పష్టంచేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఇక ముగిసిన ముచ్చటేనని ఆయన ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు.
Dead body | ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా ఇష్టారీతన వ్యవహరిస్తోందని రుజువు చేసే మరో ఘటన వెలుగుచూసింది. శ్మశానాలను కూడా వదలకుండా తవ్వేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుక తె
Nara Lokesh | ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. తాను మీ బిడ్డనే అని చెప్పుకుంటున్న సీఎం జగన్పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. జగ
Chandra Babu | రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది.
రాచకొండ ప్రాంతంలో 50 వేల ఎకరాల భూమి సేకరించి అమరావతిలా కొత్త నగరాన్ని నిర్మిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన ప్రకటనతో ఒక్కసారిగా అటు అమరావతి, ఇటు రాచకొండ చర్చలోకి వచ్చాయి. మన కాలంలో దేశంలో అ�