Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభమైంది. జంగిల్ క్లియరెన్స్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలు, రోడ్ల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ సం�
Union Budget | కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2024-25 (Union Budget 2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది.
ఏపీలో పింఛన్ రూ. 4 వేలకు పెంచుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.
అమరావతే ఏపీకి రాజధాని అని, ఈ విషయంలో మరో యోచనే లేదని టీటీపీ నాయకుడు నారా లోకేశ్ స్పష్టంచేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఇక ముగిసిన ముచ్చటేనని ఆయన ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు.
Dead body | ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా ఇష్టారీతన వ్యవహరిస్తోందని రుజువు చేసే మరో ఘటన వెలుగుచూసింది. శ్మశానాలను కూడా వదలకుండా తవ్వేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుక తె
Nara Lokesh | ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. తాను మీ బిడ్డనే అని చెప్పుకుంటున్న సీఎం జగన్పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. జగ
Chandra Babu | రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది.