Dead body | ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా ఇష్టారీతన వ్యవహరిస్తోందని రుజువు చేసే మరో ఘటన వెలుగుచూసింది. శ్మశానాలను కూడా వదలకుండా తవ్వేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుక తె
Nara Lokesh | ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. తాను మీ బిడ్డనే అని చెప్పుకుంటున్న సీఎం జగన్పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. జగ
Chandra Babu | రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది.
రాచకొండ ప్రాంతంలో 50 వేల ఎకరాల భూమి సేకరించి అమరావతిలా కొత్త నగరాన్ని నిర్మిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన ప్రకటనతో ఒక్కసారిగా అటు అమరావతి, ఇటు రాచకొండ చర్చలోకి వచ్చాయి. మన కాలంలో దేశంలో అ�
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామానికి చెందిన గొల్లి వైభవ్ యాదవ్(23), అదే గ్రామానికి చెందిన కారు యజమాని, డ్రైవర్ షేక్ సల్మాన్(26)లతో కలిసి ఆరుగురు బ్యాంకు ఉద్యోగులు మహారాష్ట్ర పర్యాట�
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రతిపాదనేదీ తమ వద్ద పెండింగ్లో లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మరోసారి స్పష్టంచేసింది. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఉమ్మ�
ప్రపంచంలోనే తొలి మరాఠీ భాషా విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ చెప్పారు. మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని తెలిపార
AP Capital | ఏపీ రాజధాని అంశంలో మళ్లీ అయోమయం తలెత్తింది. రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉంటుందా? మూడు రాజధానులు ఉంటాయా? అనే సందిగ్ధం నెలకొంది. అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను తెరమీదకు తెచ్చినప్పటికీ జగన్ �
AP Capital | ఏపీ రాజధాని అమరావతి అంశంపై ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టులో సోమవారం ప్రస్తావనకు వచ్చింది.
Pawan kalyan | నిర్ణయాలు విధానపరంగా ఉండాలితప్ప.. వ్యక్తిగతంగా ఉండకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అంబేద్కర్ తన హీరో అని చెప్పారు. ఒక మార్పుకోసం తాను ప్రయత్నిస్తున్నాని