అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడడంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. అనుబంధంగా దక్షిణ కోస్తా
అమరావతి పడవ బోల్తా ఘటనలో గల్లంతైన ఏడుగురు మృతి | మహారాష్ట్ర అమరావతి జిల్లా వార్ధా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో మరో ఏడు మృతదేహాలను రెస్క్యూ బృందాలు గురువారం వెలికి తీశాయి. దీంతో ఘటనలో మృత్యువాతపడ్డ వారి సం�
Husband Temple: నాలుగేండ్ల క్రితం అంకిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన పద్మావతి భర్త అంకిరెడ్డి విగ్రహం చేయించుకుని ఇంటి ఆవరణలో పెట్టుకుంది.