Sunita Lakshmareddy | విచారణ చేయకుండానే అధికారులు బీఆర్ఎస్ భవనాన్ని కూల్చడం దారుణమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితాలక్ష్మారెడ్డి (Sunita Lakshmareddy) అన్నారు.
MLA Bhikshamayya Goud | కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని అమ్ముతారని, బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్(MLA Bhikshamayya Goud )అన్నారు. ఆలేరు పట
CM KCR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల కరెంటు రైతుల స్థితిగతులనే మార్చాయని అన�
CM KCR | కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. ఆదివారం సాయంత్రం ఆలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం.. సాగుకు కరెంటు విషయంలో డీకే చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశా
CM KCR | ఎమ్మెల్యే గొంగిడి సునీత తన బిడ్డ అని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె తన ముందు పెట్టిన డిమాండ్లు అన్నింటిని తప్పకుండా నెరవేరుస్తానని సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.
CM KCR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అలేరులో కరువు తాండవం చేసిందని, రైతులు బోర్లు వేసి నీళ్లు పడక, నీళ్లు పడినా కరెంటు లేక ఎన్నో గోసలు పడ్డరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ప�
minister harish rao | తెలంగాణ సాయుధ పోరాటం భూమికోసం, భుక్తికోసం, విముక్తి పోరాట ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణమని, తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు
యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కేసీఆర్ బర్త్డే వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన వ
తుర్కపల్లి: ఆరోగ్య తెలంగాణే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపురం గ్రామంలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9మంది లబ్ధిదారులకు ము�
మోటకొండూర్: టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన పార్టీ ప్లీనరీ, తెలంగాణ విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి గులాబీ దండు కదలి రావాలని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం �
తుర్కపల్లి: పాడి పరిశ్రమ అభివృద్ధి పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని మోతీరాంతండాలో శుక్రవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్�
యాదాద్రి: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను ప్రతి రైతు సద్వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. త్వరలో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలన�