బొమ్మలరామారం: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని తూంకుంట గ్రామానికి చెందిన మోటే అంజనేయులు ఇటీవల శస్త్ర చికిత్స చేయించు�
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామానికి చెందిన తుర్కపల్లి లలితకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 2 లక్షల చెక్కును ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సోమవారం అందజ�
గుండాల: ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు విరివిగా పంట ఋణాలను అందిస్తున్నట్లు టెస్కాబ్ వైస్ చైర్మన్, నల్లగొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల కేంద్�
తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతోనే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా అందజేస
యాదాద్రి: వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సాయం అందించడమే ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ప్రధాన లక్ష్య మని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో యాదగిరిపల్లికి చెందిన �
యాదాద్రి: గ్రామ స్థాయి నుంచి టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం నడుం బిగించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామి వారి వైకుంఠ ద్వారం నుంచి పాత గుట్ట సర్కిల్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి ఆద
ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సస్పెండ్ ఆయనతో పాటు మరో నలుగురిపై వేటు యాదాద్రి: ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తుర్కపల్లి మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్తో పాటు తుర్కపల్లికి చెందిన ట�
ఆలేరు రూరల్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంల�
10వ తరగతి మార్కులకు ప్రాధాన్యం జిల్లాలో 57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 25 చివరి తేదీ ఆలేరు టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా మంజూరైన 57 అంగన్వాడీ కార్యకర్తల పోస్టు�
భవిత కేంద్రాలు తెరిచే వరకు రాష్ట్రంలో తొలిసారిగా దివ్యదిశ ఆలేరు టౌన్: కరోనా కారణంగా భవిత కేంద్రాలు మూత పడ్డాయి. శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఫిజియోథెరఫీ సేవలు, ఆటపాటలతో కూడిన విద్యాబు
నాగపంచమిని పురస్కరించుకుని శుక్రవారం నియోజకవర్గంలోని ఆలేరు టౌన్, ఆలేరు రూరల్, మోటకొండూర్, రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో మహిళలు నాగ దేవతల పుట్టల్లో పాలు పోసి, గుడ్లు వేసి మొక్కలు చెల్లించుకున్నారు. కొబ్బ
ఇంటింటా చెత్త సేకరణ,ప్రతి వీధికి సీసీ రోడ్లు, పచ్చదనం ఆలేరురూరల్: గ్రామాలాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు సాధి స్తున్నది. ఏడేండ్ల కిందట అసౌకార్యాలకు నిలయంగా �