భవిత కేంద్రాలు తెరిచే వరకు రాష్ట్రంలో తొలిసారిగా దివ్యదిశ ఆలేరు టౌన్: కరోనా కారణంగా భవిత కేంద్రాలు మూత పడ్డాయి. శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఫిజియోథెరఫీ సేవలు, ఆటపాటలతో కూడిన విద్యాబు
నాగపంచమిని పురస్కరించుకుని శుక్రవారం నియోజకవర్గంలోని ఆలేరు టౌన్, ఆలేరు రూరల్, మోటకొండూర్, రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో మహిళలు నాగ దేవతల పుట్టల్లో పాలు పోసి, గుడ్లు వేసి మొక్కలు చెల్లించుకున్నారు. కొబ్బ
ఇంటింటా చెత్త సేకరణ,ప్రతి వీధికి సీసీ రోడ్లు, పచ్చదనం ఆలేరురూరల్: గ్రామాలాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు సాధి స్తున్నది. ఏడేండ్ల కిందట అసౌకార్యాలకు నిలయంగా �
ఆలేరు రూరల్: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఎలగందుల మమతకు సీఎం సహయనిధి నుంచి మంజూరైన రూ.2లక్షల చెక్
యాదాద్రి: దళిత కుటుంబాలు ఆత్మగౌరడంతో జీవించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం మా ఆలేరు నియోజకవర్గంలోని దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ స్వయంగా అమలు చేయడం అదృష్ట�
సీఎం కేసీఆర్| ప్రముఖ పద్యకవి, రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం స్మరిం�