రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం సికింద్రాబాద్ నుండి కాజీపేటకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల కోరిక మేరకు ఆలేరు రైల్వే స్టేషన్లో ఆగిన ఆయనకు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, మ�
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసేది పీఆర్టీయూ ఒక్కటేనని ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరులో ఉపాధ్యాయ ఆర్థిక సహకార పరపతి సంఘం ఆత్మీయ సమావేశానికి ఆయన హ�
ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ గురువారం వినతిపత్రం అందజేసింది.
మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఆలేరు పట్టణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వై ఎస్. �
ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో తాళం వేసిన పలు ఇళ్లలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పర్వతం చిన్న, వ�
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య డిమాండ్ చేశారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేక�
BRS leaders | కొరుటూరి నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వస్పరి ఫౌండేషన్ సౌజన్యంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యం అందజేశార
గత బీఆర్ఎఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల పట్టాలకు, ప్లాట్లను పంపిణీ చేయాలని ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎండీ కుర్షిద్ పాషా అన్నారు. ఈ మేరకు గురువారం ఆలేరు డిప్యూటీ తాసీల్దార్కు వినతి ప�
ఆలేరు మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు గత మూడు నెలలుగా అవస్థలు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే స్పందించి పట్టణ కేంద్రంలో ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసు�
ఆదిలాబాద్లో జరిగిన తొమ్మిదవ సబ్ జూనియర్ పురుషుల హాకీ ఛాంపియన్ షిప్ పోటీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. జట్టు విజయంలో భాగస్వాములైన ఆలేరు క్రీడాకారులను కలెక్టర్ హ
ఆలేరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, వ్యాపారవేత్త సముద్రాల కుమార్ సతీమణి రాములమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇటీవల ఇంటికి వచ్చింది. విషయం తెలిసిన