ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో తాళం వేసిన పలు ఇళ్లలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పర్వతం చిన్న, వ�
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య డిమాండ్ చేశారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేక�
BRS leaders | కొరుటూరి నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వస్పరి ఫౌండేషన్ సౌజన్యంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యం అందజేశార
గత బీఆర్ఎఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల పట్టాలకు, ప్లాట్లను పంపిణీ చేయాలని ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎండీ కుర్షిద్ పాషా అన్నారు. ఈ మేరకు గురువారం ఆలేరు డిప్యూటీ తాసీల్దార్కు వినతి ప�
ఆలేరు మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు గత మూడు నెలలుగా అవస్థలు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే స్పందించి పట్టణ కేంద్రంలో ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసు�
ఆదిలాబాద్లో జరిగిన తొమ్మిదవ సబ్ జూనియర్ పురుషుల హాకీ ఛాంపియన్ షిప్ పోటీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. జట్టు విజయంలో భాగస్వాములైన ఆలేరు క్రీడాకారులను కలెక్టర్ హ
ఆలేరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, వ్యాపారవేత్త సముద్రాల కుమార్ సతీమణి రాములమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇటీవల ఇంటికి వచ్చింది. విషయం తెలిసిన
నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంల�
మల్లేశం సినిమాకు గద్దర్ అవార్డు రావడం ఆలేరుకే గర్వకారణమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ�
ఆలేరు పట్టణ కేంద్రంలోని కనకదుర్గా మాత ఆలయ 10వ వార్షికోత్సవాన్ని జూన్ 4, 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు గురువారం తెలిపారు. ఈ మేరకు ఆలేరు సీఐ కొండల్రావును మర్యాదపూర్�
ఆర్థిక ప్రయోజనాల కోసమే అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు, వెంటనే ఈ పోటీలను రద్దు చేయాలని పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందాల పోటీలను వ్యతిరేకిస్తూ మం