బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న సీపీఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు ఎంఏ ఇక్బాల్ అన్నారు. శుక్రవారం ఆలేరు ప
వర్షాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆలేరు తాసీల్దార్ ఆంజనేయులు అధికారులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలేరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పిన 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని, పెన్షన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల వేదిక నాయకులు రాష్ట్ర ప్�
చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జాతీయ హ్యాండ్లూమ్ బోర్డు మాజీ మెంబర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్నాటి ధనుంజయ కార్మికులకు అన్నారు.
వందకు పైగా ద్విచక్ర వాహనాలను కొట్టేసిన దొంగను ఆలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు శివారులోని చౌదరి దాబా వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నిందిత
కాలనీ సమస్యలను వార్డు సభ్యులు వార్డు ఆఫీసర్ దృష్టికి తీసుకువస్తే వాటిని సత్వరమే పరిష్కరిస్తారని ఆలేరు మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని 7వ వార్డు కార్యాలయాన్ని ఆయ
ఆలేరు పట్టణ కేంద్రంలోని 12వ వార్డులో నెలకొన్న పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుడు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పత్తి వెంకటేశ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం వార్డు సభ్యులతో కలిసి మున్సిపల్ కమిషన
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సఫలీకృతం చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ఎనుముల రేవంత్రెడ్డి కాదు.. ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి అని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
పాలకుల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆలేరును అభివృద్ధి చేసుకోవాలంటే ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించుకుంటే తప్పా అభివృద్ధి జరగదని వక్తలు ఉద్ఘాటించారు. ఆలేరులోని వై ఎస్ ఎన్ గార్డెన్లో ఆల
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం సికింద్రాబాద్ నుండి కాజీపేటకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల కోరిక మేరకు ఆలేరు రైల్వే స్టేషన్లో ఆగిన ఆయనకు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, మ�
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసేది పీఆర్టీయూ ఒక్కటేనని ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరులో ఉపాధ్యాయ ఆర్థిక సహకార పరపతి సంఘం ఆత్మీయ సమావేశానికి ఆయన హ�
ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ గురువారం వినతిపత్రం అందజేసింది.
మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఆలేరు పట్టణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వై ఎస్. �