దేశంలోని విపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. సోమవారం సతారా జిల్లాలో పర్యటించిన ఆయన.. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
Ajit Pawar | శరద్పవారే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీలిక వర్గం నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్పవార్ అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్సీపీలోని అజిత్పవార్ వర్గం నాయకులు ముంబ
మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) రసవత్తరంగా సాగుతున్నాయి. 8 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా షిండే సర్కార్�
Aditi Tatkare | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న అజిత్ పవార్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అయితే ఏక్నాథ్ షిండే కేబినెట్లో తొలిసారిగా ఎ�
Sanjay Raut | మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ (Ajit Pawar ) తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే ( Eknath Shinde) ప్రభుత్వంతో చేతులు కలిపిన వ
Sharad Pawar | మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్రావు చవాన్కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్పవార్ ఘనంగా నివాళులర్పించారు.
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ (Ajit Pawar ) తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంప
Ajit Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అంతా మహారాష్ట్ర ప్రభుత్వంతోనే ఉందని అజిత్ పవార్ (Ajit Pawar) తెలిపారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. మెజార్టీ ఎన్సీపీ ఎమ్మెల్యేలతోప�
Sharad Pawar | అజిత్ పవార్ తిరుగుబాటు ఆయన వ్యక్తిగత నిర్ణయమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. ఈ తిరుగుబాటును తమ పార్టీ ఆమోదించడం లేదని చెప్పారు. అయితే మంత్రులుగా చేరిన
Ajit Pawar | మహారాష్ట్రలో ఎన్డీఏ సంకీర్ణ సర్కారుకు మద్దతు ప్రకటించి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్.. ఆ తర్వాత కాసేపటికే ట్విటర్లో తన బయోడేటాను మార్చేశారు.
BJP Strikes | రెండేళ్లలో రెండు ‘మహా’ కుట్రలకు బీజేపీ పాల్పడింది (2 Strikes In 2 Years). మహారాష్ట్రలో దొంగచాటుగా అధికారంలోకి వచ్చేందుకు ఆ రాష్ట్రానికి చెందిన రెండు అతి పెద్ద పార్టీలను విచ్ఛిన్నం చేసింది. 2022లో శివసేను, తాజాగా ఎ�
Maharastra | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించాడు. అందుకు ప్రతిఫలంగా మహా సీఎం ఏ�
Ajit Pawar | మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) రెండు ముక్కలైంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్సీపీ అగ్ర నేత అజిత్