NCP crisis | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో సంక్షోభం (NCP crisis), తిరుగుబాటును ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ సీరియస్గా పరిగణించారు. ఆయన అధ్యక్షతన గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశంలో కఠిన చర్యలు చేపట్టార
Ajit Pawar | నేషలిస్ట్ పార్టీ అధినేత శరద్ పవార్పై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు 58 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ చేస్తారని, ఐఏఎస్-ఐపీఎల్లు 60 సంవత్సరాలకే పదవీ విరమణ చేస్తారన్నారు.
Election Commission | మహారాష్ట్రలో శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) ని చీల్చి, తన వర్గంతో కలిసి రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారులో చేరిన అజిత్పవార్.. ఇప్పుడు పార్టీ, పార్టీ గుర్తు తనదేనని క్లెయి�
Ajit Pawar Show : రెబల్ లీడర్ అజిత్ పవార్కు మద్దతుగా 29 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మీటింగ్ హాజరయ్యారు. మరో వైపు శరద్ పవార్ వర్గానికి అనుకూలంగా 12 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు తెలుస్తోంది. ముంబైలో జరిగి�
ఎన్సీపీలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు శరద్ పవార్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాలు మంగళవారం ప్రకటించాయి. అజిత్ పవార్ వర్గంలో చేరిన ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక �
ఎన్సీపీ సీనియర్ నేతగా ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటుతో అధ్యక్షుడు శరద్ పవార్కు గట్టి షాకే ఇచ్చారు. అయితే మహరాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తే.. గతంలో కూడా డిప్యూటీ సీఎంగా చేసిన అజిత్ పవార్ ఇప్పుడు క�
దేశంలోని విపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. సోమవారం సతారా జిల్లాలో పర్యటించిన ఆయన.. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
Ajit Pawar | శరద్పవారే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీలిక వర్గం నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్పవార్ అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్సీపీలోని అజిత్పవార్ వర్గం నాయకులు ముంబ
మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) రసవత్తరంగా సాగుతున్నాయి. 8 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా షిండే సర్కార్�