Ajit Pawar | ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరవచ్చన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా అని రిపోర్టర్లు అడిగారు. దీనికి అజిత్ పవర్ ‘అవును, వంద శాతం సీఎం కావాల
శరద్ పవార్ (Sharad Pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో లుకలుకలు తీవ్రమైనట్లు కనిపిస్తున్నది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) పార్టీని వీడనున్నారనే వార్తలు గతకొన�
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో అజిత్ పవార్ నేతృత్వంలో చీలక రానున్నదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ �
Ajit Pawar | శుక్రవారం ఉదయం ముంబైలో ప్రారంభమైన ఎన్సీపీ సమావేశంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ సాయంత్రం మాట్లాడనున్నారు. అయితే కీలకమైన ఈ సమావేశానికి అజిత్ పవార్ దూరంగా ఉండటంతో ఎన్సీపీని వీడేందుకు ఆయన సిద్ధమైన�
Maharashtra | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ కొట్టేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం షిండేతో సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం జరుగుతున్న
Eknath Shinde | ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరితే తాము ప్రభుత్వంలో ఉండబోమని సీఎం ఏక్నాథ్ షిండే ( Eknath Shinde) నేతృత్వంలోని శివసేన రెబల్ వర్గం హెచ్చరించింది. ఆ వర్గం ప్రతినిధి సంజయ్ శిర్సాత్ మీడియాతో మాట్లాడా�
Maharashtra |మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు జరుగనున్నదా? సీఎం షిండే స్థానంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ పీఠం ఎక్కనున్నారా? ఆ దిశగా బీజేపీ తనదైన రాజకీయాలతో పావులు కదుపుతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
Sanjay Raut | శరద్ పవార్ తర్వాత ఎన్సీపీలో కీలకమైన ఆయన మేనల్లుడు అజిత్ పవార్, బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని శరద్ పవార్కు కూడా ఆయన తెలియజేసినట్లు సమాచారం. అలాగే ముంబైకి వ�
సహకార బ్యాంకుల స్కామ్లో ఈడీ సమర్పించిన ఛార్జ్షీట్లో ఎన్సీపీ నేత అజిత్ పవార్, ఆయన భార్య పేర్లు లేకపోవటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ‘ఈడీ, సీబీఐల దుర్వినియోగానికి
Ajit Pawar | ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలను ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం జరిగిన ఒక బహిరంగ సభలో మోదీకి అనుకూలంగా అజిత్ పవార్ మాట్లాడారు. శుక్రవారం నాటి కార్యక్రమాలకు ద
టాయిలెట్కు వెళ్లి వచ్చిన తర్వాత అజిత్ పవార్ ప్రసంగిస్తారని జంయత్ పాటిల్ తెలిపారు. అయితే ఆయన ఎంతకీ వేదికపైకి రాకపోవడంతో శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపి సుప్రియా సూలే అజిత్ను బుజ్జగించారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ నియమితులయ్యారు. స్పీకర్ రాహుల్ నార్వేకర్ అసెంబ్లీలో సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల్లో పెద్ద పార్టీ ఎన్సీపీ �