పార్టీలో అజిత్ పవార్ ప్రాధాన్యతను తగ్గిస్తూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు.
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కీలక నేత, మేనల్లుడు అజిత్ పవార్కు పార్టీలో ఉన్నత పదవి ఎందుకివ్వలేదన్న దానిపై ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) వివరణ ఇచ్చారు. ఆయన ఇప్పటికే పార్టీలో చాలా �
తన రాజీనామాను వెనక్కు తీసుకొంటున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం ప్రకటించారు. దీంతో ఎన్సీపీ అధ్యక్ష పదవికి పవార్ రాజీనామా తర్వాత గత మూడు రోజులుగా చోటుచేసుకొంటున్న నాటకీయ పరిణామాలకు తెరపడ�
రాజీనామాపై ఎన్సీపీ మాజీ చీఫ్ శరద్ పవార్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తున్నది. అధ్యక్ష పదవికి మంగళవారం ఆయన రాజీనామా చేయగా, కొనసాగాలని పార్టీలో మెజారిటీ వర్గం ఒత్తిడి తెచ్చింది.
మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. సీఎం ఏక్నాథ్ షిండే తాను సెలవుపై ఎక్కడికీ వెళ్లడం లేదని స్పష్టం చేసినప్పటికీ, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఏక్నాథ్ షిండే వర్గానికి
ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ బీజేపీతో జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. ఒక ఇంటర్య్యూలో ఆయన మాట్లాడుతూ ‘2024 వరకు వేచి చూడటం ఎందుకు? ఇప్పుడే మేం సీఎం �
Sanjay Raut | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత అజిత్ పవార్కు అపారమైన పరిపాలన అనుభవం ఉందని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సమర్థుడని రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. కానీ, కొందరు అసమర్థులు చీల
Ajit Pawar | ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరవచ్చన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా అని రిపోర్టర్లు అడిగారు. దీనికి అజిత్ పవర్ ‘అవును, వంద శాతం సీఎం కావాల
శరద్ పవార్ (Sharad Pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో లుకలుకలు తీవ్రమైనట్లు కనిపిస్తున్నది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) పార్టీని వీడనున్నారనే వార్తలు గతకొన�
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో అజిత్ పవార్ నేతృత్వంలో చీలక రానున్నదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ �
Ajit Pawar | శుక్రవారం ఉదయం ముంబైలో ప్రారంభమైన ఎన్సీపీ సమావేశంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ సాయంత్రం మాట్లాడనున్నారు. అయితే కీలకమైన ఈ సమావేశానికి అజిత్ పవార్ దూరంగా ఉండటంతో ఎన్సీపీని వీడేందుకు ఆయన సిద్ధమైన�
Maharashtra | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ కొట్టేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం షిండేతో సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం జరుగుతున్న
Eknath Shinde | ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరితే తాము ప్రభుత్వంలో ఉండబోమని సీఎం ఏక్నాథ్ షిండే ( Eknath Shinde) నేతృత్వంలోని శివసేన రెబల్ వర్గం హెచ్చరించింది. ఆ వర్గం ప్రతినిధి సంజయ్ శిర్సాత్ మీడియాతో మాట్లాడా�