Maharashtra |మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు జరుగనున్నదా? సీఎం షిండే స్థానంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ పీఠం ఎక్కనున్నారా? ఆ దిశగా బీజేపీ తనదైన రాజకీయాలతో పావులు కదుపుతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
Sanjay Raut | శరద్ పవార్ తర్వాత ఎన్సీపీలో కీలకమైన ఆయన మేనల్లుడు అజిత్ పవార్, బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని శరద్ పవార్కు కూడా ఆయన తెలియజేసినట్లు సమాచారం. అలాగే ముంబైకి వ�
సహకార బ్యాంకుల స్కామ్లో ఈడీ సమర్పించిన ఛార్జ్షీట్లో ఎన్సీపీ నేత అజిత్ పవార్, ఆయన భార్య పేర్లు లేకపోవటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ‘ఈడీ, సీబీఐల దుర్వినియోగానికి
Ajit Pawar | ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలను ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం జరిగిన ఒక బహిరంగ సభలో మోదీకి అనుకూలంగా అజిత్ పవార్ మాట్లాడారు. శుక్రవారం నాటి కార్యక్రమాలకు ద
టాయిలెట్కు వెళ్లి వచ్చిన తర్వాత అజిత్ పవార్ ప్రసంగిస్తారని జంయత్ పాటిల్ తెలిపారు. అయితే ఆయన ఎంతకీ వేదికపైకి రాకపోవడంతో శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపి సుప్రియా సూలే అజిత్ను బుజ్జగించారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ నియమితులయ్యారు. స్పీకర్ రాహుల్ నార్వేకర్ అసెంబ్లీలో సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల్లో పెద్ద పార్టీ ఎన్సీపీ �
మహారాష్ట్ర గవర్నర్కు అజిత్ పవార్ చురకలు పుణె, మార్చి 6: కొందరు గొప్ప హోదాల్లో ఉండి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారిని ఉద్దేశించి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్�
ముంబై : బినామీ ఆస్తుల కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సన్నిహితులకు చెందిన రూ 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఆదాయపన్ను శాఖ అటాచ్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆదాయ ప�
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు చెందిన సుమారు 1000 కోట్ల ఆస్తులను ఆదాయపన్ను శాఖ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద ఉన్న నిర్మల్ టవర్తో పాటు అయిదు ప్రాపర