మహారాష్ట్ర గవర్నర్కు అజిత్ పవార్ చురకలు పుణె, మార్చి 6: కొందరు గొప్ప హోదాల్లో ఉండి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారిని ఉద్దేశించి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్�
ముంబై : బినామీ ఆస్తుల కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సన్నిహితులకు చెందిన రూ 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఆదాయపన్ను శాఖ అటాచ్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆదాయ ప�
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు చెందిన సుమారు 1000 కోట్ల ఆస్తులను ఆదాయపన్ను శాఖ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద ఉన్న నిర్మల్ టవర్తో పాటు అయిదు ప్రాపర
ముంబై : మహారాష్ట్ర తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్ధి రేసులో ఉంటానని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎద్దేవ�
ముంబై: మహారాష్ట్రలో కొవిడ్-19 నిబంధనలను ప్రజలు ఉల్లంఘించడం కొనసాగిస్తే ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం మినహా మరో మార్గం లేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెచ్చరించారు. మహారాష్ట్రలో గత కొ�
ముంబై: మహారాష్ట్రలో బలవంతంగా లాక్డౌన్ విధించడం తప్ప మరో అవకాశం లేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. కరోనా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 2న లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్