Ajit Pawar | తనకు తన కుటుంబాన్ని కలిసే హక్కుందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, శరద్పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. శనివారం ఉదయం శరద్ పవార్ నివాసానికి వెళ్లిన ఆయనను మీడియా పలుకరించగా పై వ్యా�
మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) తన బాబాయ్, ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్తో (Sharad Pawar) భేటీ అయ్యారు. సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) తన క్యాబినెట్ను విస్తరించిన (Cabinet expansion) కొన్ని గంటల్లోనే ఆయన శరద్�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసుకొన్న ఒప్పందాన్ని బీజేపీ గౌరవించి ఉంటే.. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఇతర పార్టీలకు రెడ్కార్పెట్ పరిచే గతి పట్టేది కాదు కదా! అని శివసేన(యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠ
షిండే-బీజేపీ ప్రభుత్వంలో అజిత్ పవార్ వర్గం చేరిక వెనుక పెద్ద కథే ఉన్నదని, సీఎం షిండేకు చెక్ పెట్టేందుకు బీజేపీ అజిత్ను చేరదీసిందనే ప్రచారం నేపథ్యంలో శివసేన(యూబీటీ) నేత అదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు �
Sharad Pawar | తన చిన్నాన్నకు 82 ఏళ్ల వయసొచ్చిన ఇంకా రాజకీయాల్లోంచి రిటైర్ అవడంలేదంటూ శరద్పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు సీనియర్ పవార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Maharashtra Politics | మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది అంతుపట్టడం లేదు. సీఎం ఏక్నాథ్ షిండేను డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అర్ధరాత్రి వేళ కలిశారు. తెల్లవారుజాము 2 గంటల వరకు వ�
NCP crisis | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో సంక్షోభం (NCP crisis), తిరుగుబాటును ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ సీరియస్గా పరిగణించారు. ఆయన అధ్యక్షతన గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశంలో కఠిన చర్యలు చేపట్టార
Ajit Pawar | నేషలిస్ట్ పార్టీ అధినేత శరద్ పవార్పై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు 58 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ చేస్తారని, ఐఏఎస్-ఐపీఎల్లు 60 సంవత్సరాలకే పదవీ విరమణ చేస్తారన్నారు.
Election Commission | మహారాష్ట్రలో శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) ని చీల్చి, తన వర్గంతో కలిసి రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారులో చేరిన అజిత్పవార్.. ఇప్పుడు పార్టీ, పార్టీ గుర్తు తనదేనని క్లెయి�
Ajit Pawar Show : రెబల్ లీడర్ అజిత్ పవార్కు మద్దతుగా 29 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మీటింగ్ హాజరయ్యారు. మరో వైపు శరద్ పవార్ వర్గానికి అనుకూలంగా 12 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు తెలుస్తోంది. ముంబైలో జరిగి�