పాకిస్థాన్లోని లాహోర్ లో గాలి కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పరిమితి కన్నా 40 రెట్లు పెరిగింది. దీంతో ప్రపంచంలోని అత్యధిక కాలుష్యం గల నగరాల జాబితాలో లాహోర్ ప్రథమ స్థాన
Supreme Court | ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై ఢిల్లీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో వస్తున్న వార్తలను చూస్తే.. ఢిల్లీలో బాణాసంచా నిషేధం అమలు కాలేదని అనిపిస్తోందని పేర్కొంది. ఇందుకు �
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం (Air Pollution) డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతుండటంతో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోతోంది.
దేశరాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత అంతకంతకూ (Air Pollution) పడిపోతున్నది. కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటంతో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు బురారీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏ
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (Air Pollution) రోజురోజుకూ పడిపోతోంది. దీపావళి సందర్భంగా ప్రభుత్వం పటాకులపై నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రజలు లెక్కచేయకుండా పెద్దమొత్తంలో బాంబులను కాల్చడంతో వాయుకాలు�
దీపావళి నేపథ్యంలో గురువారం రాత్రి నగరంలో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. ఒక్క మలక్పేటలోనే 335 ఏక్యూఐ పాయింట్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం, వాటి నుంచి వెలువడిన పొగ�
Air Pollution | ఢిల్లీ నగరాన్ని గురువారం దీపావళి రోజున కాలుష్యం భారీగా పెరిగింది. ఆనంద్ విహార్ ప్రాంతాన్ని ఉదయం వరకు పొగమంచు కమ్మేసింది. సీపీసీబీ డేటా ప్రకారం.. ఆనంద్ విహార్లో గాలి నాణ్యత సూచీ 418గా నమోదైంది. ఢిల
Firecrackers Ban | దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిపిందే. వాతావరణ కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ వరకు పటాకులపై నిషేధం విధించింది. దీపావళి సందర్భంగా రాజధానిలో క్రాకర్స్ కాల�
Air Pollution | ఢిల్లీలో గాలి నాణ్యత (Air Pollution) అధ్వాన (Very Poor) స్థితికి చేరింది. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ఏక్యూఐ 300కి పడిపోయింది.
Air Pollution | దేశరాజధాని ఢిల్లీలో వరుసగా ఆరు రోజుల తర్వాత మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) కాస్త మెరుగుపడింది. అయినప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది.
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. రాజధానిలో మాత్రమే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.
DY Chandrachud | ఢిల్లీలో వాయు కాలుష్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ (DY Chandrachud) ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేసినట్లు తెలిపారు.