Delhi Pollution | గాలి కాలుష్యం వల్ల ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఖనిజ ఇంధనాలకు బదులుగా పరిశుద్ధమైన, పునరుద్ధరణీయ ఇంధనాలను వాడితే ఈ ముప్పును తప్పించవచ్చునని తాజా అధ్యయనం వెల్లడించింది.
Air pollution | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. నగరంలో రోజురోజుకు కాలుష్య తీవ్రత పెరిగిపోతున్నది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగకు తోడు, పంజాబ్ సహా పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత �
Air pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. నగరంలో ఎప్పుడూ ఉండే కాలుష్య వాతావరణానికి శీతాకాలంలో కురిసే పొగమంచు తోడైంది. పొగమంచులో దుమ్మదూళి రేణువులు పేరుకుపోయి కాలుష్యం పెరుగుతున్నది.
Delhi Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. దీపావళి తర్వాత జాతీయ రాజధాని కాలుష్యం తారాస్థాయికి చేరింది. నగరంలో ఎక్కడ చూసినా దట్టంగా పొగమంచు పేరుకుపోతున్నది. దీంతో ప్రజలు శ్వాస త�
Air pollution | సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలను ఢిల్లీ వాసులు భేఖాతర్ చేశారు. దీపావళి రోజు రాత్రి యథేచ్ఛగా పోటీపడి పటాకులు కాల్చారు. దాంతో ఇవాళ ఉదయం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన�
Bombay HC | దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగానే ముంబైలో కూడా క్రమంగా వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ముంబై వాసులకు కీలక హెచ్చరిక చేసింది. దీపావళికి ఎడాపెడా పటాకులు కాల్చి నగర వాతావరణాన్ని ఢిల�
Air Pollution | ఢిల్లీ ఎన్సీఆర్తో సహా పలు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు తక్షణమే పలు నిర్ణయాలు �
వాయుకాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. తెలంగాణలో మాత్రం అది తగ్గుముఖం పట్టింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో గాలిలో నాణ్యత 11 శాతం పెరిగిం
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ క్రమంలో ఢిల్లీ సర్కారు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తాజాగా ఎన్సీఆర్ పరిధిలోని గౌతమ్బుద్ధానగర్, ఘజియాబాద్లోనూ అధికారు
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Delhi Pollution) చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ సహా ఉత్తరభారతం మొత్తం వాయు కాలుష్యంతో �
Stubble burning | ఢిల్లీ కాలుష్య సమస్యపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని వేళలా రాజకీయాలు తగవని వ్యాఖ్యానించింది. పంట వ్యర�
రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యంతో పలు అనారోగ్య సమస్యలు (Health Tips) వెంటాడుతున్నాయి. కాలుష్యంతో వాయు నాణ్యతా సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్ధాయిలకు చేరి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం గగనంగా మారుతున