Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అతిశి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భేటీలో పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Artificial Rain | కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉన్న నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు రాజధాని ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ (Gopal Rai) బుధవారం త
Brain stroke | ప్రపంచవ్యాప్తంగా ‘బ్రెయిన్ స్ట్రోక్' మరణాలు పెరుగుతున్నాయి. జీవన శైలి వ్యాధులు సహా గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు కూడా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు పెరగడానికి ముఖ్య కారణమని ‘లాన్సెట్ న్యూరాలజీ
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగానికి బీఈడీ డిగ్రీ సరైన అర్హత కాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ప్రాథమిక విద్యలో డిప్లొమా ఉండటం ఈ ఉద్యోగానికి సరైన అర్హత అని చెప్పింది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగ
దేశంలో వాయు కాలుష్యం 2022లో 19.3 శాతం తగ్గింది. ఆ ఏడాది ప్రపంచంలో బంగ్లాదేశ్ తర్వాత భారత్లోనే వాయు కాలుష్యం అధికంగా తగ్గిందని, దీంతో భారతీయుల సగటు ఆయుర్దాయం ఏడాదిపాటు పెరిగిందని షికాగో యూనివర్సిటీలోని ఎనర�
వాయుకాలుష్యం కారణంగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఈఐ) సంస్థ వెలువరించిన తాజా నివేదికలో వెల్లడైంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరిందని వింటూనే ఉన్నాం. ప్రపంచంలోని అనేక నగరాలను కలుషిత గాలి సమస్య పట్టిపీడిస్తున్నది. మరో పదేండ్లలో వాయు కాలుష్యంలో హైదరాబాద్ కూడా మరో ఢిల్లీగా మారను�
పర్యావరణ పరిరక్షణ అవగాహన కల్పించడమే లక్ష్యంగా మిజోరాంకు చెందిన వాన్లాల్లాజూలా వరే సైకిల్పై దేశయాత్రకు బయలుదేరారు. కార్బన్ ఫుట్ ప్రింటింగ్ తగ్గించాలని, వాయు కాలుష్య తీవ్రతను తగ్గించాలంటూ అవగాహన �
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సరి-బేసి విధానాన్ని అమలు చేసే యోచనలో సిటీ పోలీసులున్నారు. కొన్ని రూట్లను ఎంచుకొని సాధ్యాసాధ్యాలు పరిశీలించాలనే ఆలోచనలో ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్ పోలీ�
Artificial Rain | యాదాది దేశంలో పాకిస్తాన్లో తొలిసారిగా కృత్రిమ వర్షాన్ని కురిపించారు. క్లౌడ్ సీడింగ్ పరికరాలతో కూడిన విమానాలు లాహోర్ కృత్రిమ వర్షం కురిపించినట్లు తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ పేర్కొన్నార�