కెనడాలో అత్యధిక మరణాలు ఎండలద్వారానే సంభవిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ, టొరంటో మెట్రోపాలిటన్ సంయుక్తంగా దీనిపై ఇటీవల పరిశోధనలు చేశాయి. ఎండలు అధికంగా ఉన్నరోజు గాలి నాణ్యత కూడా తక్కువగా ఉంటే అధి�
శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ వాడకాన్ని భారీగా తగ్గించి దేశంలో 40 శాతానికి పైగా వాయు కాలుష్యాన్ని తగ్గిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Electric Bike Price | విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో వాహనం ధర గరిష్ఠంగా రూ.22వేల వరకు పెరగడం గమనార్హం. ఇన్నాళ్లూ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీదారులకు ఇచ్చిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కో�
Tempo Device: స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ ద్వారా టెంపోను కక్ష్యంలోకి రిలీజ్ చేశారు. శుక్రవారం రాత్రి ఈ ప్రయోగం జరిగింది. టెంపోను ట్రోపోస్పియరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్ ఇన్స
గాలి కాలుష్యాన్ని కొలిచే చౌకైన పరికరాన్ని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీన్ని ఫ్లాట్బర్న్ అని పిలుస్తున్నారు.
వాయు కాలుష్యం నుంచి నల్లగొండ పట్టణం విముక్తి పొందింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల నల్లగొండలో కాలుష్యం గణనీయంగా తగ్గినట్టు రా్రష్ట్ర పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్క�
తీవ్ర వాయు కాలుష్యం వల్ల అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరి పీల్చుకోలేక పోతున్నామని, కళ్లు మండుతున్నాయని చాలా మంది ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వెళ్ల వద్దని ఆ దేశం సూచించ�
పొల్యూషన్ లెవెల్స్ విపరీతంగా పెరగడంతో కొత్త ఏడాదిలో శ్వాసకోశ వ్యాధులతో బాధపడే రోగుల సంఖ్య ఏకంగా 30 శాతం పెరిగిందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.
వానాకాలం వరికోతలు దాదాపు పూర్తి కావొచ్చాయి. రైతులు యాసంగి పంటలు సాగు చేసేందుకు మరోపక్క సిద్ధ్దమవుతున్నారు. ఈ క్రమంలో వానాకాలం పంటను కోసిన తర్వాత వెంటనే వరి కొయ్యలను, మిగిలిన గడ్డిని రైతులు తగులబెడుతున్�
నేటి యుగంలో జనాభా పెరుగుతున్నకొద్దీ వాయు కాలుష్యం కూడా భారీగా పెరిగిపోతున్నది. మెట్రో నగరాలతోపాటు నగరాలు, పట్టణాల్లోని ప్రజలు అధిక కాలుష్య ప్రాంతాల్లో నివసించాల్సిన పరిస్థితి వచ్చింది.
Health news | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉంది. ఇవాళ కూడా నగరం అంతట దుమ్ము ధూళి దట్టంగా ఉన్నాయి. ఈ క్రమంలో వాయు కాలుష్యం తీవ్రమైన చర్మ సమస్యలకు
delhi air pollution | దేశ రాజధానిలో వాయు కాలుష్యం ఇక్కట్లకు గురి చేస్తున్నది. దీపావళి తర్వాత కాలుష్యం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఢిల్లీలో తీవ్ర కాలుష్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవగా.. దీనిపై గురువారం విచా�
Air Pollution | దేశంలో ఈ ఏడాది కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది. మనం పీల్చే గాలి నాణ్యత రోజు రోజుకూ క్�
Punjab stubble burning:పంజాబ్లో పంట వ్యర్ధాలను రైతులు కాల్చివేస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజ