ప్రపంచం రోజు రోజుకీ అన్ని రంగాల్లోనూ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మరో వైపు అంతే వేగంగా కాలుష్యం కూడా పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అన్ని దేశాలను కాలష్య సమస్య ఉక్కిరి బిక్కిరి చ�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) గాలి నాణ్యత (Air Pollution) రోజురోజుకు పడిపోతున్నది. దీపావళి వేడుకల (Diwali Celebrations) అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది.
Delhi pollution | దీపావళి (Diwali) వేళ ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రమైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అనేక ప్రాంతాల్లో 280కి పైగా అధ్వాన్నంగా ఉంది. ఇది అధ్వాన్నస్థాయి కాలుష్య కేటగిరీ పరిధిలోకి వస్తుంది.
Air Pollution | దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) అధ్వాన స్థితికి చేరింది. శనివారం వరుసగా నాలుగోరోజు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 300కిపైనే నమోదైంది.
Air Pollution | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీపావళి (Diwali) పండుగకు ముందే రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణించింది.
ఓవైపు కాలుష్యం.. మరోవైపు డంపుయార్డు కంపుతో జనం బెంబేలెత్తుతున్నారు. ఏండ్లు గడుస్తున్నా డంపుయార్డు సమస్య పరిషారం కావడం లేదు. డంపుయార్డు కంపుతో ప్రజారోగ్యం దెబ్బతింటున్నది. తమ గోస ఎవరికీ పట్టడం లేదంటూ గాం
Supreme Court | వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికలు సమర్పించాలని సుప్రీంకోర్టు బుధవారం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB)లతో పాట
మీ హెయిర్ ైస్టెల్ వాయు కాలుష్యానికి కారణమవుతుందన్న సంగతి తెలుసా! సాధారణ హెయిర్ కేర్ ఉత్పత్తులు, జుట్టును ఆరబెట్టే, చిక్కుముళ్లు విప్పే వివిధ సాధనాలు వాడుతూ రోజూ జరిపే ‘హెయిర్ స్టయిలింగ్' నుంచి నాన
కేసీఆర్ పాలనలో అమలు చేసిన విప్లవాత్మక నిర్ణయాలు ఇప్పుడు హైదరాబాద్ను వాయుకాలుష్య ప్రమాదం నుంచి సంరక్షిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్య స్థాయిలో హైదరాబాద్ 26.4 శాతం తగ్గుదలను నమోదు చేస�
Nitin Gadkari | ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆందోళన వ్యక్తం చేశారు. తాను రాజధాని నగరంలో రెండు లేదా మూడు రోజులకంటే ఎక్కువ ఉండలేనని అన్నారు.
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడు ప్రమాదం పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రమాదం చర్చనీయాంశంగా మారింది. క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను ప�
బొల్లారం పారిశ్రామిక వాడలోని పలు రసాయన పరిశ్రమల నుంచి కొన్ని రోజులుగా విష వాయువులు వాయు కాలుష్యానికి కా రణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.