Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Pollution) డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజధాని నగరంలో ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాలుష్య కోరల్లో (Air Pollution) అల్లాడుతోంది. గత కొన్ని రోజులుగా రాజధాని నగరంలో కాలుష్యం ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. శనివారం కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తీవ్రస్థాయిలో నమోదైం�
శరవేగంగా విస్తరిస్తున్న నగరానికి వాహన విస్పోటనం అత్యంత ప్రధాన సమస్యగా మారింది. లెక్కకు మించి వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. దీంతో ట్రాఫిక్ నియంత్రణపై సర్కార్ దృష్టి పెట్టకపోవడంతో... నిత్యం ట్రాఫిక్ జా�
అత్యవసరమని కారు లేదా బైక్తో రోడ్డెక్కితే చాలు.. ట్రాఫిక్లో చిక్కుకోవడమే.. ఒక్కసారి ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ట్రాఫిక్ జామ్లతో నగరవాస�
Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చింది. కాలుష్యాన్ని నియంత్రించాలని విపక్ష సభ్యులు ఇవాళ పార్లమెంట్లో డిమాండ్ చేశారు. మాస్క్లు ధరించిన ఎంపీలు నిరసన చేపట్టారు.
గ్రేటర్లో వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం మహానగరంలో జనాభా సుమారు 1.4కోట్లు ఉంటే.. వాహనాల సంఖ్య కోటికి చేరింది. వీటికి తోడు నిత్యం బయటి నుంచి నగరానికి 30వేల వరకు వాహనాలు వచ్చ�
Delhi Pollution | ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకు తీవ్రమవుతోంది. అక్కడ గాలి నాణ్యత (Air quality) మరింత క్షీణించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Justice SuryaKant) ఆందోళన వ్యక్తంచేశారు.
Delhi Pollution | వాయు కాలుష్య (Delhi Pollution) నియంత్రణ చర్యలు చేపట్టడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ స్థానికులు ఆదివారం ఇండియా గేట్ సమీపంలో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.
బీజేపీ ట్రిపుల్ ఇంజిన్ సర్కారు పాలిస్తున్న ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. ఆదివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళన చేస్తున్న వారిని తొలగ�
రాత్రి సమయంలో శ్వాస తీసుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలికాలం కావడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. వాయు కాలుష్యాన్ని వదులుతున్న పరిశ్
Children Hospitalised | పారిశ్రామిక ప్రాంతంలో గాలి కాలుష్యం వల్ల స్థానికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. 15 మంది పిల్లలతో సహా 22 మంది అస్వస్థత చెందారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్�
Air Pollution | ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యం కొనసాగుతూనే ఉన్నది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. దేశ రాజధానిలో ఆదివారం సైతం కాలుష్యం కొనసాగింది.
దేశ రాజధానిలో వాయు ప్రమాణం క్షీణ స్థితిలోనే(వెరీ పూర్) కొనసాగుతుండడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)ని సవరించడం ద్వారా కాలుష్య నివారణ చర్యలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెం