Hong Kong | హాంకాంగ్లో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో చైనాలో స్వయం ప్రతిపత్తికలిగిన ఈ ప్రాంతానికి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 19 నుంచి 23 వరకు విమానాలను నడపడం లేదని స్పష్టం
శంషాబాద్ ఎయిర్పోర్టు కిటకిట ఏడేండ్లలో 17 శాతం పెరుగుదల: జీఎమ్మార్ హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ట్రాఫిక్ నానాటికీ �
న్యూఢిల్లీ: ఢిల్లీ-మాస్కో మధ్య విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఢిల్లీ-మాస్కో-ఢిల్లీ మధ్య వారంలో రెండు రోజులు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్నది. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్
హైదరాబాద్, మార్చి 24: విమానయాన రంగంలోకి ఇటీవల ప్రవేశించిన ఫ్లైబిగ్ దూసుకుపోతున్నది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమానాలు నడుపాలనే ఉద్దేశంతో 10 డే హేవిలాండ్ కెనడా ట్విన్ ఒటర్ సిరీస్ 400 ఎయిర్క్రాఫ్ట�
నాలుగు కంటే ఎక్కువ డివిజన్లను కలిగి ఉన్న రైల్వేజోన్ ఏది?1) తూర్పు రైల్వే జోన్2) వాయవ్య రైల్వే జోన్3) ఆగ్నేయ రైల్వే జోన్4) నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే జతపర్చండి?ఎ. మీనంబాకం 1. కోల్కతాబి. శాంతాక్రజ�
న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతోంది. ఈ విమానాల నిర్వహణ ఖర్చు రూ. 1.10 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. విమానాల వ్యవధి బట్టి మొత్తం మరి
ముంబై : ఉక్రెయిన్ నుంచి భారత్కు వచ్చే విద్యార్థులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సిబ్బంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టు స్పెషల్ కారిడ�
హైదరాబాద్ : భారతీయ విద్యార్థులతో ఎయిరిండియా విమానం ముంబైకి బయల్దేరింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. 219 మంది విద్యార్థులతో మొదటి విమానం ఇండియాకు బ�
హైదరాబాద్ : ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. ముంబై నుంచి వెళ్లిన ఎయిరిండియా విమానం ఇవాళ ఉదయం రోమేనియాలోని బుచారెస్ట్కు చేరుకుంది. బుచారెస్ట్ నుంచి ఎయిరిండియా