ముంబై, మే 12: ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా క్యాంప్బెల్ విల్సన్ నియమిస్తూ టాటా సన్స్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకానికి ఎయిర్ ఇండియా బోర్డ్ కూడా ఆమోదం తెల�
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో వచ్చేశారు. ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా క్యాంప్బెల్ విల్సన్ను నియమిస్తూ టాటా సన్స్ పేర్కొన్నది. ఎయిర్ ఇండియా సంస్థను గత ఏడాది టాటా గ్రూపు ట
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఎయిర్ ఇండియాలో ఎయిర్ ఏషియా ఇండియాను విలీనం చేయడానికి టాటా గ్రూపు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి కాంపిటేషన్ కమిషన్ అనుమతి కోసం వేచి చూస్తున్నది. ఎయిర్ ఏషియా ఇండ
Hong Kong | హాంకాంగ్లో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో చైనాలో స్వయం ప్రతిపత్తికలిగిన ఈ ప్రాంతానికి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 19 నుంచి 23 వరకు విమానాలను నడపడం లేదని స్పష్టం
శంషాబాద్ ఎయిర్పోర్టు కిటకిట ఏడేండ్లలో 17 శాతం పెరుగుదల: జీఎమ్మార్ హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ట్రాఫిక్ నానాటికీ �
న్యూఢిల్లీ: ఢిల్లీ-మాస్కో మధ్య విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఢిల్లీ-మాస్కో-ఢిల్లీ మధ్య వారంలో రెండు రోజులు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్నది. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్
హైదరాబాద్, మార్చి 24: విమానయాన రంగంలోకి ఇటీవల ప్రవేశించిన ఫ్లైబిగ్ దూసుకుపోతున్నది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమానాలు నడుపాలనే ఉద్దేశంతో 10 డే హేవిలాండ్ కెనడా ట్విన్ ఒటర్ సిరీస్ 400 ఎయిర్క్రాఫ్ట�
నాలుగు కంటే ఎక్కువ డివిజన్లను కలిగి ఉన్న రైల్వేజోన్ ఏది?1) తూర్పు రైల్వే జోన్2) వాయవ్య రైల్వే జోన్3) ఆగ్నేయ రైల్వే జోన్4) నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే జతపర్చండి?ఎ. మీనంబాకం 1. కోల్కతాబి. శాంతాక్రజ�
న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతోంది. ఈ విమానాల నిర్వహణ ఖర్చు రూ. 1.10 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. విమానాల వ్యవధి బట్టి మొత్తం మరి