Air India | ఉక్రెయిన్లో (Ukraine) ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా అక్కడ ఉన్న భారతీయులకు స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది
రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల కోసం తాము మూడు వందే మాతరం మిషన్ ఫ్లైట్లను ఉక్రెయిన్కు పంపుతున్నట్ల�
ముంబై, ఫిబ్రవరి14: ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్గా టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ చైర్మ న్ ఇల్కర్ ఐసీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని టాటా సన్స్ తాజాగా వెల్లడించింది. ఇటీవల ఎయిర్
దేశ బడ్జెట్ వంటి అత్యంత ముఖ్యమైన అంశం మీద లోక్సభలో చర్చ జరుగుతుంటే ఆర్థికమంత్రి సభలో హాజరుకాకుండా, ఈ సమయంలో ‘ఇండియాటుడే’ సదస్సులో పాల్గొంటున్నారు. ఇది సభకే అవమానం. బీజేపీకి ఇది సిగ్గుచేటు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.65 వేల కోట్ల నిధులను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు, ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని రూ.1.75 లక్షల కోట్ల ను
దాదాపు పది సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వేగం పీఎస్యూ భూముల అమ్మకానికి రెడీ ఇందుకోసం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రస్తుతానికి 3,400 ఎకరాలు కేటాయింపు 4 ఏండ్లలో 6 లక్షల కోట్�
మహారాజా తన పుట్టింటికి తిరిగి చేరుకున్నాడు. 69 ఏండ్ల సుదీర్ఘ వ్యవధి తర్వాత ఎయిరిండియా టాటాల గూటికి మళ్లీ చేరింది. ఎయిరిండియాను టాటా గ్రూపునకు కేంద్రప్రభుత్వం అధికారికంగా అందజేయటంతో ఆ కంపెనీ చరిత్రలో ఒక �