ముంబై : ఉక్రెయిన్ నుంచి భారత్కు వచ్చే విద్యార్థులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సిబ్బంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టు స్పెషల్ కారిడ�
హైదరాబాద్ : భారతీయ విద్యార్థులతో ఎయిరిండియా విమానం ముంబైకి బయల్దేరింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. 219 మంది విద్యార్థులతో మొదటి విమానం ఇండియాకు బ�
హైదరాబాద్ : ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. ముంబై నుంచి వెళ్లిన ఎయిరిండియా విమానం ఇవాళ ఉదయం రోమేనియాలోని బుచారెస్ట్కు చేరుకుంది. బుచారెస్ట్ నుంచి ఎయిరిండియా
Air India | ఉక్రెయిన్లో (Ukraine) ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా అక్కడ ఉన్న భారతీయులకు స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది
రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల కోసం తాము మూడు వందే మాతరం మిషన్ ఫ్లైట్లను ఉక్రెయిన్కు పంపుతున్నట్ల�
ముంబై, ఫిబ్రవరి14: ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్గా టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ చైర్మ న్ ఇల్కర్ ఐసీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని టాటా సన్స్ తాజాగా వెల్లడించింది. ఇటీవల ఎయిర్
దేశ బడ్జెట్ వంటి అత్యంత ముఖ్యమైన అంశం మీద లోక్సభలో చర్చ జరుగుతుంటే ఆర్థికమంత్రి సభలో హాజరుకాకుండా, ఈ సమయంలో ‘ఇండియాటుడే’ సదస్సులో పాల్గొంటున్నారు. ఇది సభకే అవమానం. బీజేపీకి ఇది సిగ్గుచేటు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.65 వేల కోట్ల నిధులను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు, ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని రూ.1.75 లక్షల కోట్ల ను