అమ్మకానికి మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ.. త్వరలోనే బిడ్ల ప్రక్రియ మొదలు ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ మొన్న ఎయిర్ ఇండియా.. నిన్న ఎల్ఐసీ.. ఇప్పుడు ఎఫ్ఎస్ఎన్ఎల్.ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముకొని సొమ్�
యాత్రికులను సాగనంపిన ముస్లిం ప్రముఖులు హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ)/అబిడ్స్: హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు సోమవారం 746 మంది తరలి వెళ్లారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు 373 మంది ఉన్నారు. నాంప
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా సంస్థ ఓ భారీ డీల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. సుమారు 300 విమానాలను కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ సిద్ధమైనట్లు కొన్ని వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. కమర్షియల్ ఏవియేషన్ చ�
భారత బ్యాడ్మింటన్ బృందం చరిత్ర సృష్టిస్తూ.. థామస్ కప్ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు బ్యాడ్మింటన్ బృందాన్ని అభినందించారు. ఎయిరిండియా సంస్థ కూడా ఈ బృందాన్ని అభి�
ముంబై, మే 12: ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా క్యాంప్బెల్ విల్సన్ నియమిస్తూ టాటా సన్స్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకానికి ఎయిర్ ఇండియా బోర్డ్ కూడా ఆమోదం తెల�
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో వచ్చేశారు. ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా క్యాంప్బెల్ విల్సన్ను నియమిస్తూ టాటా సన్స్ పేర్కొన్నది. ఎయిర్ ఇండియా సంస్థను గత ఏడాది టాటా గ్రూపు ట
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఎయిర్ ఇండియాలో ఎయిర్ ఏషియా ఇండియాను విలీనం చేయడానికి టాటా గ్రూపు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి కాంపిటేషన్ కమిషన్ అనుమతి కోసం వేచి చూస్తున్నది. ఎయిర్ ఏషియా ఇండ