న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఖతార్ రాజధాని నగరం దోహాకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసును ప్రకటించింది టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా. ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో దోహాలో ప్రపంచ ఫుట్బాల్ వరల్�
న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఎయిర్ ఇండియా ఉద్యోగులకు శుభవార్తను అందించింది టాటా సన్స్ యాజమాన్యం. కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలు తగ్గించిన సంస్థ..ప్రస్తుతం వీటిని పునరుద్దరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీం�
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా భవిష్యత్తు వైభవంగా ఉంటుందని ఆ సంస్థ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ అన్నారు. ఇవాళ ఓ మీడియా సంస్థ ఆయన్ను పలుకరించగా.. ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఎయిర్ ఇండియాలో విమానాల స�
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఈ నెల 20 నుంచి మరో 24 రూట్లకు విమాన సేవలు ఆరంభించబోతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వీటిలో రెండు కొత్త రూట్లతోపాటు ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్తోపాటు ముంబై నుంచి హైదరా�
అమ్మకానికి మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ.. త్వరలోనే బిడ్ల ప్రక్రియ మొదలు ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ మొన్న ఎయిర్ ఇండియా.. నిన్న ఎల్ఐసీ.. ఇప్పుడు ఎఫ్ఎస్ఎన్ఎల్.ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముకొని సొమ్�
యాత్రికులను సాగనంపిన ముస్లిం ప్రముఖులు హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ)/అబిడ్స్: హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు సోమవారం 746 మంది తరలి వెళ్లారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు 373 మంది ఉన్నారు. నాంప
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా సంస్థ ఓ భారీ డీల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. సుమారు 300 విమానాలను కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ సిద్ధమైనట్లు కొన్ని వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. కమర్షియల్ ఏవియేషన్ చ�
భారత బ్యాడ్మింటన్ బృందం చరిత్ర సృష్టిస్తూ.. థామస్ కప్ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు బ్యాడ్మింటన్ బృందాన్ని అభినందించారు. ఎయిరిండియా సంస్థ కూడా ఈ బృందాన్ని అభి�