Passenger Refunds: ప్రస్తుతం ఎయిర్ ఇండియా గ్రూపును టాటా సంస్థ టేకోవర్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రయాణికులకు రిఫండ్లు చెల్లించడంలో ఎయిర్ ఇండియా జాప్యం చేస్తోందని, తక్షణమే ఆ సంస్థ 121.5 మిలియన్ల డాల
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను పునరుద్ధరించడానికి టాటాలు భారీ రుణాల్ని సమీకరించాల్సి వస్తున్నది. తాజాగా రూ. 15,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణాల కోసం టాటా
Air India | సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు టాటాల యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా (Air India) షాకిచ్చింది. ఎకానమీ క్లాస్లో ప్రయాణించే వయోవృద్ధులు, విద్యార్థులకు బేసిక్ ఫేర్పై గతంలో 50 శాతం
ఇంకా ఎన్నాళ్లు దేశ ప్రజలకు ఈ దౌర్భాగ్య పాలన? ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు రోజులు ఇట్లే ఉంటే ఎయిర్ ఇండియాను అమ్మేసినట్టే, ఎల్ఐసీనీ అమ్మేస్తుంది. దేశ సంపదను కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతుంది.
అది జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలోని స్టీల్ ప్లాంట్. దాని విలువ రూ.24 వేల కోట్లు. ఇంకా ప్రారంభం కూడా కాలేదు. అప్పుడే మోదీ సర్కారు కన్ను దీనిపై పడింది. పురిటిలోనే ఈ స్టీల్ ప్లాంట్ గొంతు
రన్వే పై ఉండగానే ఎయిరిండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ 737-800 విమానం నుంచి పొగలు రావటం కలకలం రేపింది. బుధవారం ఒమన్ రాజధాని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొచ్చికి బయలుదేరే కొద్దిసేపటి ముందు ఈ ఘటన చోటుచ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్యూలు) వేగంగా మూసివేసి, అమ్మేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన మంత్రిత్వ శాఖల్ని ఆదేశించింది. నష్టాల్లో ఉన్న, ఖాయిలాప
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఖతార్ రాజధాని నగరం దోహాకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసును ప్రకటించింది టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా. ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో దోహాలో ప్రపంచ ఫుట్బాల్ వరల్�
న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఎయిర్ ఇండియా ఉద్యోగులకు శుభవార్తను అందించింది టాటా సన్స్ యాజమాన్యం. కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలు తగ్గించిన సంస్థ..ప్రస్తుతం వీటిని పునరుద్దరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీం�
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా భవిష్యత్తు వైభవంగా ఉంటుందని ఆ సంస్థ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ అన్నారు. ఇవాళ ఓ మీడియా సంస్థ ఆయన్ను పలుకరించగా.. ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఎయిర్ ఇండియాలో విమానాల స�
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఈ నెల 20 నుంచి మరో 24 రూట్లకు విమాన సేవలు ఆరంభించబోతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వీటిలో రెండు కొత్త రూట్లతోపాటు ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్తోపాటు ముంబై నుంచి హైదరా�