Air India:కొత్త విమానాలను ఎయిర్ ఇండియా ఖరీదు చేయనున్నది. దాదాపు 50 విమానాలు కొననున్నట్లు ఓ రిపోర్ట్ వచ్చింది. బోయింగ్, ఎయిర్బస్ వద్ద ఆ విమానాలను ఖరీదు చేస్తారు.
Air India | ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ వద్ద సుమారు 250 విమానాల కొనుగోలు డీల్ ఖరారైందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. వచ్చేవారం డీల్ పూర్తి కావచ్చునని సమాచారం.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
గత నెల పారిస్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడంపై రిపోర్టు చేయకపోవడంతో మంగళవారం ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది.
తిరువనంతపురం నుంచి ఒమన్లోని మస్కట్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనక్కి తిరిగి వచ్చేసింది.
Pee-Gate | మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సీరియస్గా రియాక్ట్ అయ్యింది. డీజీసీఏ నిబంధనల
Air India | ఎయిర్ ఇండియా కేసులో వృద్ధురాలిపై మూత్రవిసర్జన కేసులో శంకర్ మిశ్రాపై నాలుగు నెలల పాటు ఎయిర్ ఇండియా నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో నవంబర్ 26న న్యూయార్క్ - ఢిల్లీ ఎయిర్�
Woman Pee incident న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తెలిసిందే. అయితే ఆ కేసులో అరెస్టు అయిన వెల్