Air India | ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన సోమవారం గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ882 విమానంలో చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది.
Go First-Air India | గోఫస్ట్ విమానాలు నేలకు పరిమితం కావడంతో అందులో పని చేస్తున్న పైలట్లలో సుమారు 200 మంది ఎయిర్ ఇండియాలో చేరారు. వారిలో 75 మంది సోమవారం నుంచి శిక్షణలో చేరారు. దీనిపై స్పందించేందుకు గోఫస్ట్ ముందుకు రాలేదు
Air India Pilot | స్నేహితురాలిని కాక్పిట్లోకి అనుమతించిన పైలట్ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సస్పెండ్ చేసింది. అలాగే ఈ సంఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా (Air India) సంస్థకు రూ.30 లక్షల జరిమానా విధించి
Scorpion: విమాన ప్రయాణికురాలిని ఓ తేలు కుట్టింది. విమానంలో గాలిలో ఉన్నప్పుడే ఈ ఘటన జరిగింది. దీనిపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది.ఆ ప్రయాణికురాలు ప్రస్తుతం బాగానే ఉన్నట్లు చెప్పింది.
వినీలాకాశంలోకి ప్రైవేటు ఎయిర్లైన్స్ ప్రయాణం ప్రారంభించిన గత మూడు దశాబ్దాల్లో సగటున దాదాపు ఏడాదికో కంపెనీ చొప్పున మూతపడ్డాయి. తాజాగా దివాలా పిటిషన్ వేసిన వాడియా గ్రూప్ కంపెనీ గో ఫస్ట్ మనుగడ కోసం క�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
పెను విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా, నేపాల్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలు గాలిలో ఢీకొనబోయాయి. అధికారులు పైలట్లను హెచ్చరించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం నేపాల్ ఎయిర్లైన్స్
tragedy averted | రాడార్ ద్వారా గమనించిన హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేశాయి. దీంతో నేపాల్ ఎయిర్లైన్స్ విమానం వెంటనే 7,000 అడుగుల ఎత్తుకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది.
సిబ్బంది కొరత కారణంగా అమెరికాకు వెళ్లే కొన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా కుదిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అమెరికా వెళ్లే వారపు విమానాల్లో న్యూయార్క్ రూట్లో మూడు, శాన్ఫ్రాన్సిస్కో రూ�
Air India | టాటా సన్స్ టేకోవర్ చేసిన తర్వాత ఎయిర్ ఇండియా యాజమాన్యం రెండో దఫా వీఆర్ఎస్ ఆఫర్ చేసింది. దాదాపు 2100 మంది ఉద్యోగులు ఇందుకు అర్హులని తెలుస్తున్నది.
Air India Flight | ఎయిర్ ఇండియా విమానంలో సిగరేట్ తాగి.. అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని కోర్టు జైలుకు పంపింది. ఈ కేసులో కోర్టు సదరు వ్యక్తికి రూ.25వేలు జరిమానా విధించింది. అయితే, సదరు వ్యక్తి రూ.250 మాత్రమే చెల్లిస్�