ఈ నెల 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని ఖలిస్థాన్ తీవ్రవాది గుర్పత్వంత్ సింగ్ హెచ్చరించారు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని మేము సిక్కులను కోరుతున్నాం. ఆ రో�
Khalistani terrorist | నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani terrorist) బెదిరించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఒక వీడియోలో హెచ్చరించాడు.
Air India | సింగపూర్-భారత్, భారత్-బ్యాంకాక్ మధ్య ప్రయాణించే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఆఫర్ ప్రకటించింది. ఈనెల 18 నుంచి 21 వరకూ టికెట్ బుక్ చేసుకున్న వారు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ ఉపయోగించుకోవచ్చు.
Divya Prabha | ప్రముఖ మలయాళ నటి (Malayalam actress) దివ్య ప్రభ (Divya Prabha)కు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ఆమె లైంగిక వేధింపులకు (harassment ) గురైంది.
Air India cancels flights | ఇజ్రాయిల్పై హమాస్ దాడి (Israel-Palestine Conflict ) నేపథ్యంలో ఆ దేశానికి విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా (Air India) రద్దు చేసింది. పలు అంతర్జాతీయ విమాన సంస్థలు కూడా ఇజ్రాయిల్కు విమాన సేవలు నిలిపివేశాయి.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా (Air India) విమానాలు కొత్త రూపులోకి మారిపోయాయి. కొత్త లోగో, సరికొత్త డిజైన్తో తీర్చిదిద్దిన ఏ350 విమానం ఫొటోలను ఎయిర్లైన్స్ తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్ట�
Air India | విమానాల్లో కొందరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఇటీవలే తరచూ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ�
Air India | విమాన ప్రమాదాల నివారణలో లోపాలను గుర్తించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీనిపై చర్యలు చేపట్టింది. ఎయిరిండియా (Air India) ఫ్లైట్ సేఫ్టీ చీఫ్ను నెల రోజుల పాటు సస్పెండ్ చేసింది.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా పైలట్ల నియామకంలో దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 650 మంది పైలట్లను నియమించుకున్నదని సంస్థ సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ తెలిపారు.
Air India | టాటా కంపెనీ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోని సిమ్యులేటర్ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్పై నిషేధం విధించింది. ముంబయి సిమ్యు�
Flight Ticket | ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రారంభ టికెట్టు ధరను రూ.1,470గా నిర్ణయించిన సంస్థ.. బిజినెస్ క్లాస్ టికెట్టు ధరను రూ.10, 130గా నిర్ణయించింది. ఈ ఆఫర్లు దేశీయ, ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లకు కూ�
ఎయిర్ ఇండియా నూతన లోగోను ఆవిష్కరిస్తున్న టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. ఈ సందర్భంగా ఆయన ఎయిర్ ఇండియా అంటే మరో వ్యాపారం కాదని, ఇది ఒక ప్యాషన్ అని వ్యాఖ్యానించారు.
కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) చీఫ్తో ఎయిర్ ఇండియా సీఈవో భేటీ అయ్యారు. పెండింగ్లో ఉన్న ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్లైన్స్ విలీనంపై ఇరువురు ప్రధానంగా చర్చించారు.