దాదాపు పది సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వేగం పీఎస్యూ భూముల అమ్మకానికి రెడీ ఇందుకోసం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రస్తుతానికి 3,400 ఎకరాలు కేటాయింపు 4 ఏండ్లలో 6 లక్షల కోట్�
మహారాజా తన పుట్టింటికి తిరిగి చేరుకున్నాడు. 69 ఏండ్ల సుదీర్ఘ వ్యవధి తర్వాత ఎయిరిండియా టాటాల గూటికి మళ్లీ చేరింది. ఎయిరిండియాను టాటా గ్రూపునకు కేంద్రప్రభుత్వం అధికారికంగా అందజేయటంతో ఆ కంపెనీ చరిత్రలో ఒక �
TATA : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రతిష్ఠాత్మకమైన టాటా గ్రూప్ వశమైంది. వీటికి సంబంధించిన పూర్తి హక్కులను కేంద్ర ప్రభుత్వం గురువారం టాటా సంస్థకు బదలాయించింది. అప్పగింత
అప్పగించనున్న కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, జనవరి 26: టాటా గ్రూప్నకు ఎయిర్ ఇండియాను గురువారం కేంద్ర ప్రభుత్వం అప్పగించే అవకాశాలున్నాయి. ఈ మేరకు సంబంధిత అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ఇందుకు కావాల్సిన �
న్యూఢిల్లీ, జనవరి 24: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్నకు ఈ వారంలోనే అప్పగించే వీలున్నదని సోమవారం సీనియర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను గతేడాది అక్టోబర్ 8న టాటా
Air India Cancels Some US Flights In Chaos Over 5G Rollout | అమెరికా 5జీ కమ్యూనికేషన్ల విస్తరణను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ నుంచి అమెరికా సర్వీసులను తగ్గించింది. ఇందులో భాగంగా కొన్ని సర్వీసులను రద్దు
ముంబై : ఈ కాక్పిట్ ముద్దుగుమ్మను చూస్తున్నారా? ఈమె పేరు లక్ష్మీ జోషి. ఎయిర్ ఇండియా పైలెట్ ఈమె. లక్ష్మీ జోషి ప్రదర్శించిన ధైర్యసాహాసాలకు జనం సెల్యూట్ కొడుతున్నారు. కరోనా మహమ్మారి తొలి దశ వేళ.. �
4.25 శాతం వడ్డీకే రుణాలిస్తామన్న బ్యాంక్లు ఎయిర్ ఇండియా బకాయిల చెల్లింపు, నిర్వహణ కోసం న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ఎయిర్ ఇండియా బకాయిల్ని తీర్చడానికి, అది నడపడానికి అవసరమయ్యే రుణాన్ని టాటాలకు వివిధ బ్యాంక్