గత ఏడాది దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 6.12 శాతం పెరిగింది. 2023లో 15.20 కోట్లుగా ప్రయాణికులుంటే.. 2024లో 16.13 కోట్లుగా ఉన్నారు. ఈ మేరకు బుధవారం పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విడుదల చేసిన అధికారిక గణాంకాలు చె�
దేశీయ విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. తమ సంస్థకు చెందిన ఎయిర్బస్ ఏ350, బోయింగ్ 757-9, ఎంపిక చేసిన కొన్ని ఎయిర్బస్లు, ఎ321 నియో విమానాలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ సర్వీసులలో వైఫై ఇంటర్నె�
ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండి యా ఎక్స్ప్రెస్ విస్తరణ బాటపట్టింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులు అందిస్తున్న సంస్థ..తాజాగా హైదరాబాద్ నుంచి పుకెట్కు మధ్య విమాన సర్వీసును అం�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి పుణె వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
Air India | ఎయిర్ ఇండియా కొత్తగా వంద ఎయిర్బస్ విమానాలను కొనుగోలు చేయబోతున్నది. ఈ మేరకు ఫ్రెంచ్ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్కు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో పది A350, 90 నారోబాడీ A320తో పాటు ఫ్యామిలీ ఎయిర్క్రాఫ్ట్ A321 �
విమాన ప్రయాణికులను ఆకట్టుకోవడానికి పలు విమానయాన సంస్థలు ప్రత్యేకంగా ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్' ఆఫర్లను ప్రకటించాయి. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోతోపాటు ఎయిర్ ఇండియా ఈ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీస�
Air India | ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్లైన్ విలీనం పూర్తయ్యింది. ఈ మేరకు రెండు విమానయాన సంస్థలు విలీన ప్రక్రియ పూర్తయినట్లుగా అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్యాంప్
గత పదేండ్లుగా దేశీయంగా విమాన సేవలు అందించిన విస్తారా ఎయిర్లైన్స్ ఇక కాలగర్భంలో కలిసిపోతున్నది. సంస్థ మంగళవారం నుంచి టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం కానుండటమే ఇందుకు కారణం.
దేశంలో విమానయాన రంగం కుదుపులకు లోనవుతున్నది. ఏకైక ఫుల్ సర్వీస్ క్యారియర్ (ఎఫ్ఎస్సీ)గా ఎయిరిండియా మాత్రమే మిగిలింది. 2007లో ఐదు ఎఫ్ఎస్సీలు ఉండేవి.