విమాన చార్జీలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. పహెల్గాంపై తీవ్రవాదులు దాడుల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో పాకిస్థాన్ ఒక అడుగుముందుకేసి ఆ దేశ గగనతలాన్ని మూసివేసి�
పహల్గాం ఘటన అనంతరం పాకిస్థానపై భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా భారత్ నుంచి వచ్చే విమానాలకు ఆ దేశం తన గగనతలాన్ని మూసివేయడంతో ఆ ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడనుంది.
Vir Das | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ కమెడియన్ కూడా ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Dust Storm : తీవ్రంగా దుమ్ము తుఫాన్ వల్ల.. ఢిల్లీలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వేల మంది ప్రయాణికులకు ఇబ్బంది పడ్డారు. సుమారు 205 విమానాలు ఆలస్యం అయ్యాయి.
Supriya Sule | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) సైతం అసహనం వ్యక్తం చేశారు.
Air India plane toilets mess | ఎయిర్ ఇండియా విమానంలోని టాయిలెట్లు అసౌకర్యంగా మారాయి. పాలిథిన్ బ్యాగులు, డైపర్లు, గుడ్డలు అడ్డుపడటంతో మూసుకుపోయాయి. టాయిలెట్లను వినియోగించలేని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియ
Air India | దేశంలో బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబై నుంచి న్యూయార్క్ (Mumbai - New York Flight) వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానానికి బెదిరింపులు వచ్చాయి.
Air India | ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 82 ఏళ్ల వృద్ధురాలికి ఎయిర్ ఇండియా సిబ్బంది వీల్ఛైర్ (Wheelchair) నిరాకరించారు. దీంతో ఆ వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్లి కిందపడిపోయి తీవ్ర గాయాలతో ఐసీయూలో చేరారు.
విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించినందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ శనివారం ఎయిర్ ఇండియాపై మండిపడ్డారు. ప్రయాణికుల నుంచి పూర్తి చార్జీలను వసూలు చేసి వారికి విరిగిపోయిన సీట్�
Shivraj Chouhan | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సేవలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Chouhan) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Air India | లుఫ్తాన్స గ్రూప్తో కోడ్షేర్ భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గురువారం ప్రకటించింది. భారత్లోని 12 నగరాలు, యూరప్లోని 26 నగరాల్లోని 60 అదనపు మార్గాల్లో సేవలు అందించనున�