భారత్లోనే తన అస్థికలను కలపాలన్న భార్య చివరి కోరికను తీర్చడానికి వచ్చిన భర్త.. కొడుకు కొత్తగా కట్టుకున్న ఇంటిని చూద్దామనుకున్న తల్లిదండ్రులు.. పెండ్లి నిశ్చయం కావడంతో కొత్త జీవితాన్ని ఊహించుకొంటున్న య�
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు సాగుతున్న సందర్భంగా దేశంలో బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలను రద్దు చేసే విషయాన్ని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
అహ్మదాబాద్లో గురువారం విమాన ప్రమాదం జరిగి 241 మంది మరణించిన దరిమిలా ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787డ్రీమ్లైనర్ విమానాల భద్రతా తనిఖీలను మరింత విస్తృతంగా నిర్వహించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏ�
గుజరాత్లో ఎయిరిండియా విమానం కూలిన ఘటనలో 241 మంది మృత్యువాతపడ్డారు. ఈ క్రమంలో విమాన ప్రమాదానికి కారణాలు ఏమై ఉండొచ్చన్న చర్చ మొదలైంది. విమానయాన రంగంలో అనుభవమున్న పలువురు నిపుణులు ఎయిరిండియా విమానానికి ప్�
Air India plane crash | ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల భద్రతా తనిఖీని పెంచాలని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదేశించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా నిర్వహించే బోయింగ్ 787 డ్�
Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన కేరళ నర్సుపై ఓ డిప్యూటీ తహసిల్దార్ అనుచిత కామెంట్ చేశాడు. దీంతో అతన్ని కాసర్గడ్ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు.
Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విమానంలోని ఇంధన ట్యాంక్ పేలిపోవడంతో అగ్నిగోళం ఏర్పడిందని ఎస్డీఆర్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
Black box | అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. దర్యాప్తులో ఎంతో కీలకమైన బ్లాక్ బాక్స్ (Black box) గురించి ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఇ�
Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలి 241 మంది మరణించారు. ఒకే ఒక్కరు రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ (Vishwash Kumar Ramesh) త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృ�
Sumit Sabharwal | గుజరాత్లో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటన వందలాది కుటుంబాల్లో తీవ్ర వ�
PM Modi | ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ బ్రిటిష్ జాతీయుడు రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పరామర్శించారు.