Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
Black box | అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. దర్యాప్తులో ఎంతో కీలకమైన బ్లాక్ బాక్స్ (Black box) గురించి ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఇ�
Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలి 241 మంది మరణించారు. ఒకే ఒక్కరు రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ (Vishwash Kumar Ramesh) త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృ�
Sumit Sabharwal | గుజరాత్లో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటన వందలాది కుటుంబాల్లో తీవ్ర వ�
PM Modi | ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ బ్రిటిష్ జాతీయుడు రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పరామర్శించారు.
Naga Babu | అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్లో 250కి పైగా కన్నుమూయడం చాలా మందిని బాధించింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న ఫ్లైట్ బిల్డింగ్ని ఢీకొట్టడంతో ఫ్లైట్లో ఉన్నవాళ్లతో పాటు బిల్డింగ్లో ఉన్న మె�
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ఇండియా (Air India) విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. మహా విషాదం నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi ) శుక్రవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ వెళ్లనున్నారు. విమాన ప్రమాద స్థలిని పరిశీలించనున�
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విషాదంపై ఎయిరిండియా (Air India) కీలక ప్రకటన చేసింది. ఏఐ బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో (ఏఐ171) ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించింది
ఇంధనం మండుతున్న కారణంగా.. కూలిపోయిన ఎయిరిండియా విమానంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నందున ఎవరినీ రక్షించే అవకాశం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ171 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ కుప్పకూలి పెను విషాదాన్ని మిగిల్చింది. అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన బోయింగ్ విజిల్ బ్లోయర్ �
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని గట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పక�
Air India Crash | అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం మేఘానినగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలపై కుప్పకూలింది. దీంతో భారీయెత్తున మంటలు చెలరేగాయి. దట్ట
విమాన ప్రమాద బాధితులకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందించేందుకు డీజీసీఏ, ఏఏఐ, ఎయిరిండియా, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికార బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయు�