Air India | గుజరాత్లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన (London bound flight) ఎయిర్ ఇండియా (Air India) విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది.
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే (Ahmedabad Plane Crash). ఈ ఘటనలో 133 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Ahmedabad Plane Crash | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది (Plane Crash).
Air india : అహ్మాదాబాద్లో విమానం కూలిన ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. తన ఎక్స్ అకౌంట్లో ప్రమాదం గురించి పోస్టు చేసింది. ఫ్లయిట్ AI171 కూలినట్లు చెప్పింది. అహ్మాదాబాద్ నుంచి లండన్ గాట్విక్కు ఆ విమానం
విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా..సమ్మర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రారంభ విమాన టికెట్ ధరను రూ.1,199గా నిర్ణయించిన సంస్థ..అంతర్జాతీయ రూట్లలో
గత నెల 22న పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 7న పాక్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పేరుతో భారత్
Flight Cancel | ఇండిగో, ఎయిర్ ఇండియా మంగళవారం పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేశాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, చండీగఢ్ సహా మరో మూడు సరిహద్దు ప్రాంతాలకు విమానాలను రద్దు చేస్తూ ఎయిర్లైన్ కంపెనీలు నిర్ణయం తీసుక�
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 27 ఎయిర్పోర్టుల్లో విమాన సర్వీసుల్ని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో గురువారం ఒక్క రోజే 430కిపైగా ఫ్లైట్స్ రద్దు అయినట్టు, ఇందులో ఒక్క ఢిల్లీ ఎయిర్�
Air India: విమాన ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకున్న రక్షణశాఖకు చెందిన ఉద్యోగులకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆఫర్ ప్రకటించింది. టికెట్లను రద్దు చేసుకునేవారికి పూర్తిగా డబ్బులు రిఫ�
Air India | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. భారత్కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)కు భ�
విమాన చార్జీలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. పహెల్గాంపై తీవ్రవాదులు దాడుల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో పాకిస్థాన్ ఒక అడుగుముందుకేసి ఆ దేశ గగనతలాన్ని మూసివేసి�
పహల్గాం ఘటన అనంతరం పాకిస్థానపై భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా భారత్ నుంచి వచ్చే విమానాలకు ఆ దేశం తన గగనతలాన్ని మూసివేయడంతో ఆ ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడనుంది.
Vir Das | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ కమెడియన్ కూడా ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.