విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threats) కొనసాగుతూనే ఉన్నాయి. గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు థ్రెట్స్ వచ్చాయి. తాజాగా ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన మూడు విమానాలకు, ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కా
విమానాలకు వరుస బెదిరింపుల వేళ ఎయిర్ ఇండియా విమానంలో మందుగుండు కాట్రిడ్జ్(తూటా) లభించడం కలకలం రేపింది. అక్టోబర్ 27న దుబాయ్ నుంచి న్యూఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ916లోని సీటు పాకెట్లో ఇది దొరిక�
Air India - Air Bus |ప్రముఖ సుదూరపు రూట్ల (ఆల్ట్రా లాంగౌల్ రూట్లు)లో ఎయిర్ బసు ఏ350 విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా శుక్రవారం తెలిపింది.
Air India | టాటా యాజమాన్యంలోని ఎయిర్లైన్ కంపెనీ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మధ్య భారత్ నుంచి యూఎస్కు నడవాల్సిన 60 విమానాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తె
దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతూనే ఉన్నాయి. గత 16 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులోని విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
భారత విమానయాన సంస్థలకు వస్తున్న నకిలీ బాంబు బెదిరింపులు ఆగటం లేదు. గురువారం ఒక్కరోజు 80కిపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగోలలో ప్రతి సంస్థ నుంచి కన�
Bomb Threats | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats) ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గత పది రోజులుగా ఎయిర్ ఇండియా సహా పలు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో 80కిపైగా విమానాలకు ఎ�
ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్పై మళ్లీ బెదిరింపులకు దిగాడు. భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏండ్లు కావస్తున్న సందర్భంగా ‘ఎయిర్ ఇండియా’ విమానాలపై దాడి జరగవచ్చునని �
Flights- Bomb Threats | భారత్లో పలు విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులు..మరింతగా పెరిగాయి. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్లైన్స్కు చెందిన 30కి పైగా విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తాజాగా వెల్లడించారు.
Air India Flight | విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గురువారం విస్తారా విమనానికి బెదిరింపులు రావడంతో విమానాన్ని దారి మళ్లించిన విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి సైతం బెదిరింపు�
Air India Passengers: ఎయిర్ ఇండియా విమానంలోని 191 మంది ప్రయాణికులను కెనడాలోని విమానాశ్రయం నుంచి వైమానిక దళ విమానంలో చికాగోకు తరలిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ ప్లేన్ను కెనడా
Air India | మధురై నుంచి సింగపూర్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) ఫ్లైట్ 684కు బెదిరింపులు (bomb threat) వచ్చిన విషయం తెలిసిందే.