తమిళనాడులోని తిరుచ్చిలో ఓ ఎయిర్ ఇండియా విమానం ఉత్కంఠకు గురి చేసింది. తిరుచ్చి నుంచి షార్జాకు వెళ్లేందుకు 141 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం 5.45కు బయలుదేరిన బోయింగ్ 737 విమానంలో కొద్దిసేపటికే హైడ్రా�
Air India | తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎయిర్పోర్టులో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. విమానం గాలిలో ఉండగానే పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు.
Air India Flight Diverted | దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని డెన్మార్క్కు మళ్లించారు. కోపెన్హగాన్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. ఈ మేరకు ఎయిర్ ఇం�
Air India: ఎయిర్ ఇండియాకు చెందిన విమానం.. మాస్కోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఢిల్లీ నుంచి బ్రిమింగ్హామ్ వెళ్తున్న ఆ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. ముందస్తు జాగ్రత్తగా దాన్ని మాస్కోలో ది
Air India | దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన కస్టమర్ కేర్ సర్వీసులను మరింత విస్తృతం చేసింది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లిష్ భాషలకే పరిమితమైన తన కస్టమర్ కేర్ సేవలను ఇక నుంచి ప�
అర్హత లేని పైలట్లతో విమానాన్ని నడిపినందుకుగాను టాటా గ్రూప్ యాజమాన్యంలోని ‘ఎయిర్ ఇండియా’పై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Air India Fined | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు భారీగా ఫైన్ వేసింది. అర్హత లేని సిబ్బందితో విమానాలను నడిపినందుకు రూ.99 లక్షల జరిమానా విధించింది.
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా..తాత్కాలికంగా పలు రూట్లలో విమాన సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో హైదరాబాద్తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి నేరుగా కోల్కతా�
ఎయిర్ ఇండియా ప్రయాణికులకు వైర్లెస్ ఎంటర్టైన్మెంట్ సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవలు పెద్ద విమానాల్లో మాత్రమే అందిస్తున్నట్లు, దశలవారీగా మిగతా విమానాల్లో కూడా ప్రారంభించబోతున్నది.
భారత్లో బిజినెస్ క్లాస్లో విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ప్రయాణ సౌలభ్యం కోసం బిజినెస్ క్లాస్లో ప్రయాణించేందుకు చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు.
Air India | పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఈ నెల 8 వరకు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేసిన విషయం తెలిసింది. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో తుదిపరి ఉత్తర్వు
Air India | : బంగ్లాదేశ్లో అల్లర్లు, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారి తరలింపు కోసం ఎయిర్ ఇండియా ఒక ప్రత్యేక విమానాన్ని నడిపింది. మంగళవారం రాత్రి ఖాళీ విమానం ఢిల్లీ నుంచి ఢాకా చేరుకున్నది. ఆరుగు�
Air India | బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన చేసింది.