Air India Flight | విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గురువారం విస్తారా విమనానికి బెదిరింపులు రావడంతో విమానాన్ని దారి మళ్లించిన విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి సైతం బెదిరింపు�
Air India Passengers: ఎయిర్ ఇండియా విమానంలోని 191 మంది ప్రయాణికులను కెనడాలోని విమానాశ్రయం నుంచి వైమానిక దళ విమానంలో చికాగోకు తరలిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ ప్లేన్ను కెనడా
Air India | మధురై నుంచి సింగపూర్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) ఫ్లైట్ 684కు బెదిరింపులు (bomb threat) వచ్చిన విషయం తెలిసిందే.
Bomb Threats | ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియాతో పాటు పలు కంపెనీలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే, ఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన విమానంలో బాంబు ఉందని చెప్పడంతో విమానాన్�
ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ విమానం (Air India) ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి దారిమళ్లించారు.
తమిళనాడులోని తిరుచ్చిలో ఓ ఎయిర్ ఇండియా విమానం ఉత్కంఠకు గురి చేసింది. తిరుచ్చి నుంచి షార్జాకు వెళ్లేందుకు 141 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం 5.45కు బయలుదేరిన బోయింగ్ 737 విమానంలో కొద్దిసేపటికే హైడ్రా�
Air India | తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎయిర్పోర్టులో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. విమానం గాలిలో ఉండగానే పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు.
Air India Flight Diverted | దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని డెన్మార్క్కు మళ్లించారు. కోపెన్హగాన్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. ఈ మేరకు ఎయిర్ ఇం�
Air India: ఎయిర్ ఇండియాకు చెందిన విమానం.. మాస్కోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఢిల్లీ నుంచి బ్రిమింగ్హామ్ వెళ్తున్న ఆ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. ముందస్తు జాగ్రత్తగా దాన్ని మాస్కోలో ది
Air India | దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన కస్టమర్ కేర్ సర్వీసులను మరింత విస్తృతం చేసింది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లిష్ భాషలకే పరిమితమైన తన కస్టమర్ కేర్ సేవలను ఇక నుంచి ప�
అర్హత లేని పైలట్లతో విమానాన్ని నడిపినందుకుగాను టాటా గ్రూప్ యాజమాన్యంలోని ‘ఎయిర్ ఇండియా’పై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Air India Fined | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు భారీగా ఫైన్ వేసింది. అర్హత లేని సిబ్బందితో విమానాలను నడిపినందుకు రూ.99 లక్షల జరిమానా విధించింది.
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా..తాత్కాలికంగా పలు రూట్లలో విమాన సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో హైదరాబాద్తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి నేరుగా కోల్కతా�