Flights Collision | ఒకే రన్ వేపైకి వచ్చి రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన కోల్కతా విమానాశ్రయంలో చోటు చేసుకున్నది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన�
ప్రస్తుత వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు భారీ స్థాయిలో సర్వీసులు అందించడానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 31 నుంచి వారానికి 24,275 చొప్పున దేశీయంగా విమాన సర్వీసులు అందించబోతు�
Air India fined | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు రూ. 80 లక్షల భారీ జరిమానా విధించింది.ఫ్లైట్ డ్యూటీ టైమ్ నిబంధనలు, పైలట్లు, సిబ్బందికి సంబంధించిన భద్రతా మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు
Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) గత కొన్ని రోజులుగా తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. తాజాగా కేబిన్ సిబ్బందితో (crew members) వాగ్వాదానికి దిగిన కారణంతో (argument) మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచ�
ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ సదుపాయం కల్పించడంలో విఫలమైన ఎయిరిండియాపై డీజీసీఏ భారీ జరిమానా విధించింది. ఫిబ్రవరి 12న ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ లేక టెర్మినల్ వరకు నడుచు�
Air India Fined | వీల్చైర్ ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధుడైన విమాన ప్రయాణికుడు మరణించాడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింద�
ఎయిర్పోర్టుల్లో విమానాల నుంచి దిగిన ప్రయాణికులకు త్వరగా వారి బ్యాగేజీ అందేలా చూడాలని, 30 నిమిషాల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఏడు ష�
Wheelchair unavailable | ముంబై (Mumbai)లోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ఫోర్ట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వీల్ చైర్ లేని (Wheelchair unavailable) కారణంగా ఓ 80 ఏళ్ల వృద్ధుడు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
విమాన ప్రయాణికులకు శుభవార్తను అందించింది టాటాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ప్రయాణికులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది. దేశీయంగా ప్రారంభ విమాన టికెట్ ధరను ర�
Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) మరోసారి షాక్ ఇచ్చింది.
బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024 వైమానిక ఎగ్జిబిషన్ అట్టహాసంగా ముగిసింది. నాలుగు
రోజులుగా వైభవంగా సాగిన ఈ ప్రదర్శనకు చివరి రోజు ఆదివారం భారీగా సందర్శకులు తరలివచ్చారు.
బేగంపేట విమానాశ్రయంలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన ఆదివారం ముగిసింది. చివరిరోజు సందర్శకులు భారీగా తరలిరావడంతో ఎయిర్పోర్టు కిటకిటలాడింది.