Air India | శనివారం అర్ధరాత్రి వేళ ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి కొన్ని గంటల ముందు ఇరాన్ గగనతలంపై రెండు ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణించాయి. దీంతో ప్రయాణిక
దేశీయ విమాన ప్రయాణికులు అంతకంతకు పెరుగుతున్నారు. వార్షిక వృద్ధి 13 శాతంతో గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి 15.4 కోట్లకు చేరుకోనున్నారని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 3,800 మందికి పైగా క్రూ సిబ్బందితోపాటు 5,700 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నది.
Flights Collision | ఒకే రన్ వేపైకి వచ్చి రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన కోల్కతా విమానాశ్రయంలో చోటు చేసుకున్నది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన�
ప్రస్తుత వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు భారీ స్థాయిలో సర్వీసులు అందించడానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 31 నుంచి వారానికి 24,275 చొప్పున దేశీయంగా విమాన సర్వీసులు అందించబోతు�
Air India fined | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు రూ. 80 లక్షల భారీ జరిమానా విధించింది.ఫ్లైట్ డ్యూటీ టైమ్ నిబంధనలు, పైలట్లు, సిబ్బందికి సంబంధించిన భద్రతా మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు
Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) గత కొన్ని రోజులుగా తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. తాజాగా కేబిన్ సిబ్బందితో (crew members) వాగ్వాదానికి దిగిన కారణంతో (argument) మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచ�
ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ సదుపాయం కల్పించడంలో విఫలమైన ఎయిరిండియాపై డీజీసీఏ భారీ జరిమానా విధించింది. ఫిబ్రవరి 12న ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ లేక టెర్మినల్ వరకు నడుచు�
Air India Fined | వీల్చైర్ ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధుడైన విమాన ప్రయాణికుడు మరణించాడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింద�
ఎయిర్పోర్టుల్లో విమానాల నుంచి దిగిన ప్రయాణికులకు త్వరగా వారి బ్యాగేజీ అందేలా చూడాలని, 30 నిమిషాల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఏడు ష�
Wheelchair unavailable | ముంబై (Mumbai)లోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ఫోర్ట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వీల్ చైర్ లేని (Wheelchair unavailable) కారణంగా ఓ 80 ఏళ్ల వృద్ధుడు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
విమాన ప్రయాణికులకు శుభవార్తను అందించింది టాటాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ప్రయాణికులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది. దేశీయంగా ప్రారంభ విమాన టికెట్ ధరను ర�