కేంద్ర మంత్రిది రోజుకోమాట మొన్న భూమి ఇవ్వలేదని.. ఇవాళ భవనాలు ఇవ్వలేదని.. రేపు ఇంకేం మాట్లాడుతారో? ఎండగట్టిన మంత్రి హరీశ్రావు హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి.. ఒ�
న్యూఢిల్లీ: ఇవాళ ఎయిమ్స్ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలో ఎయిమ్స్ లైట్హౌజ్ లాంటిద�
బీబీనగర్: అవగాహనతోనే క్యాన్సర్ ను నివారించవచ్చునని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. సోమవారం మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో ప్రసూతి, గైనకాలజీ విభాగం ఆధ్వర్యంలో గైనకాలజికల్ క్యాన్సర్ నివారణ,
బీబీనగర్: అత్యవసర సేవల ద్వారా ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడొచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. గురువారం మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్ లో అనస్థిషియాలజీ, క్రిటికల్ కేర్ విభాగం ఆధ్వర్యంలో గత న�
లైంగికదాడి| ఆరేండ్ల చిన్నారిపై పక్కింటి వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలోని త్రిలోక్పురిలో జరిగింది. ఈ ఘటనలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కొనసాగుతుండగా 24 ఏండ్ల మహిళ హనుమాన్ చాలీసా చదివారు. దవాఖానాలోని న్యూరోసర్జరీ విభాగంలో వైద్యులు మూడున్నర గంట�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగియనే లేదు.. అప్పుడే థర్డ్ వేవ్పై ఆందోళన మొదలైంది. థర్డ్ వేవ్ తప్పదు అన్నది చాలా మంది వాదన. అయితే అది ఎప్పుడు వస్తుందన్నదానిపై భిన్నాభిప్రాయాలు �