PM Modi | అయిపోయిన పెండ్లికి బ్యాండ్ వాయించిన చందంగా.. దాదాపు ఐదేండ్ల క్రితం 2018 డిసెంబర్లో మంజూరైన కాలేజీకి.. 2022 జూలైలో నిర్మాణ పనులు మొదలుపెట్టగా.. ప్రధాని మోదీ ఇప్పుడు దానికి శంకుస్థాపన చేస్తారట
దేశంలో అత్యున్నత వైద్య విద్యాసంస్థలైన ఎయిమ్స్ సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ఎయిమ్స్లలో ఫ్యాకల్టీ, నాన్-ఫ్యాకల్టీ నియామకాల కోసం కేంద్రీకృత వ్యవస్థను ప్రవేశపెట్టేందుకున్న అవకాశ
వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్లు (Nutrition kit)అందించనున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ఒక్క విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కాలేజీ, హాస్పిటళ్లను ప్రారంభించుక�
ఎయిమ్స్ డైరెక్టర్ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న భవనం ఇది. సంస్థ మొత్తం పాలన ఇక్కడి నుంచే జరగాలి. కానీ.. ఇప్పటికీ పిల్లర్ల దశ దాటలేదు. డైరెక్టర్ భవనమే ఇలా ఉంటే.. ఇక మిగతా నిర్మాణాల సంగతి ఏ స్థాయిలో ఉన్నద�
మదురై ఎయిమ్స్ నిర్మాణం 95 శాతం పూర్తయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ప్రకటనను తమిళనాడుకు చెందిన సీపీఎం, కాంగ్రెస్ ఎంపీలు తప్పపట్టారు. మదురైలోని తొప్పూరులో ఎయిమ్స్ కోసం కేటాయించిన విశాల
Raju Srivastava Health Update | ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో రాజును కలిసేందుకు భార్య, పిల్లలకు ఎయిమ్స్ వైద్యులు అనుమతించారు. స్టార్ కమెడియన్ జిమ్ చేస్తూ గు
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో ఆయనను బుధవారం రాత్రి ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు.