మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులకు ఆదేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో (AIIMS) మరోసారి అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎయిమ్స్ రెండో అంతస్తులో ఉన్న టీచింగ్ బ్లాక్లో (Teaching Block) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Sudden Deaths | కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో ఈ మరణాల రేటు ఎక్కువగా ఉంటున్నది. ఈ ఆకస్మిక మరణాల వెనుక కారణాలను తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్
Telangana | పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టున్నది ఎయిమ్స్ పరిస్థితి. దేశంలోనే అత్యుత్తమ వైద్య, విద్యాసంస్థ అని చెప్పుకుంటున్నా.. వసతుల కల్పనలో మాత్రం జిల్లా దవాఖానలతో పోటీపడుతున్నది. కేంద్రం స్వయంగా వెల్లడించి�
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్లల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్నది. 20 ఎయిమ్స్లలో 40 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే వైద్య రంగం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అర్థం చేసుకోవచ్చు.
బీబీనగర్ ఎయిమ్స్పై కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ఈ వైద్యవిద్యాసంస్థలో 64% నాన్టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. తరగతులు ప్రారంభమైన నాలుగేండ్ల తర్వాత కూడా ఇంకా 40% టీచింగ్ స
బీబీనగర్ ఎయిమ్స్పై కేంద్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. పార్లమెంట్ వేదికగా పచ్చి అబద్ధాలు పలుకుతున్నది. నిధుల కేటాయింపు, పూర్తయిన పనులపై రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నట్టు కేంద్రం ఈ నెల 25
ఫాస్ట్ఫుడ్ తిన్నా కాలేయం దెబ్బతింటుందని ఎయిమ్స్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిత్యం ఫాస్ట్ఫుడ్ తింటూ.. అనారోగ్యకరమైన జీవనశైలిని అవలంబించే వారికి కూడా కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉందని న్�
Odisha Train Accident | భారతీయ రైల్వే చరిత్రలో (Indian Railway) అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. . ఈ ఘటన జరిగి నెలరోజులు కావస్తున్నా.. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.
AIIMS | ఎయిమ్స్ సైబర్ సెక్యూరిటీపై మరోసారి దాడి జరిగింది. అయితే, పెద్దగా నష్టమేమి జరుగలేదని, కొద్ది సమయంలోనే సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపారు. సమాచారం ప్రకారం.. ఎయిమ్స్పై మంగళవా�
ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అసరా అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. సాగునీరు, సంక్షేమం రంగాల్లో కొత్త చరిత్రను సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు.. పేదలకు వైద్యసేవ�
Mini AIIMS | గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయాలనుకున్న మినీ ఎయిమ్స్ కలగానే మిగిలిపోతున్నది. నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలరామారం మండలం మర్యాలలో ఆరెకరాల స్థలం కేటాయ�
Minister Harish Rao | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రం ప్రారంభించిన ఎయిమ్స్లో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణాన�
బీబీనగర్ ఎయిమ్స్కి కేంద్రం ఆమోదం తెలిపింది 2018 డిసెంబర్లో!
2022 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నది తొలి వాగ్దానం. కానీ కాలేదు.
టెండర్లు పిలిచిందే 2022 జూలైలో! రెండేండ్లలో పూర్తి మలి వాగ్దానం. కాలేదు.
2025 జ�