AIIMS | అసోంలో నిర్మాణంలో ఉన్న ఓ హాస్పిటల్ భవనంపైనుంచి కింద పడి వైద్యుడు మృతిచెందారు. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) భవన సముదాయాన్ని
Minister Harish rao | మంత్రి హరీశ్ రావు నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దవాఖానల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు బీబీనగర్లోని ఎయిమ్స్
Pandit Sukh Ram | కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పండిట్ సుఖ్ రామ్ (Pandit Sukh Ram) కన్నుమూశారు. 94 ఏండ్ల సుఖ్ రామ్కు ఈ నెల 4న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హిమాచల్ప్రదేశ్లోని మండి
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆరోగ్యం విషమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను రాంచీ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స అందించి, అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఆయన్
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం పతాకస్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ప్రత్యర్ధి పార్టీలపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత
హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) దవాఖాన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందిస్తున్నది. ఆరోగ్య రంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలుపుతున్నది. ఢిల్లీలోని ఎయిమ్స్కు దీటుగా అన్ని రకాల వైద్యసేవలంద�
బీబీనగర్ : మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్లో ఫిజియాలజీ విభాగం మొదటి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఎధోస్ ఆఫ్ బిహేవియల్ – కాంటినమ్ ఇన్ ట్రాన్స్లేషనల్ రీసర్చ్” పై ఆన్లైన్ వర్క్
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎయిమ్స్ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహించే సూపర్ స్పెషాలిటీ పీజీ ప్రవేశార్హత పరీక్షలో ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ చావా హర్షంత్ సాయిరామ్ ఫస్ట్ర్యాంక్
Pm Modi Gorakhpur tour | ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం యూపీలోని ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోరఖ్పూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్తో
కేంద్ర మంత్రిది రోజుకోమాట మొన్న భూమి ఇవ్వలేదని.. ఇవాళ భవనాలు ఇవ్వలేదని.. రేపు ఇంకేం మాట్లాడుతారో? ఎండగట్టిన మంత్రి హరీశ్రావు హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి.. ఒ�