హరిద్వార్ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రతాపం చూపుతోంది. ఉత్తరాఖండ్ లోని రిషీకేష్ ఎయిమ్స్ లో 110 మంది వైద్యులు, వైద్య సిబ్బందికి కొవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరందరికీ కరోనా వైరస్ వ్య
మంగళగిరి ఎయిమ్స్| ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఉన్న ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్) వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ (గ్రూప్-ఏ) పోస్టుల భర్తీకి నోటిఫి
న్యూఢిల్లీ: స్వల్ప కోవిడ్ లక్షణాలున్నవారు సీటీ స్కాన్లు చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఎక్స్రే తీస్తే చాలని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. సీటీ స్కాన్ కేవలం కొ�
Nitin Gadkari: దేశంలో ఒకవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, మరోవైపు కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అంతే వేగంగా సాగుతున్నది. జనం టీకాల కోసం వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్
ఐఎన్ఐ సెట్| మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఎన్ఐ-సెట్ 2021 వాయిదాపడింది. కరోనా నేపథ్యంలో వచ్చే నెల జరగాల్సిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ (
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనాతో చెస్ ఆడుతున్నాం. మనం ఒక ఎత్తు వేస్తే.. వైరస్ మరో ఎత్తు వేస్తోంది. ఈ ఏడాది చివరిలోపు ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నారు ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా. న్యూస్18
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణుకు పుట్టిస్తున్న సమయంలో ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాకు రెమ్డెసివిర్ ఏమీ మంత్ర దండం కాదని, ఇది మరణాలను తగ్గించ�
న్యూఢిల్లీ: గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుండటం చాలా ఆందోళన కలిగిస్తోందని అన్నారు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్దీప్ గులేరియా. కొవిడ్ నుంచి రక్షణ కోసం ఒక ఎన్95 �