Nitin Gadkari: దేశంలో ఒకవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, మరోవైపు కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అంతే వేగంగా సాగుతున్నది. జనం టీకాల కోసం వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్
ఐఎన్ఐ సెట్| మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఎన్ఐ-సెట్ 2021 వాయిదాపడింది. కరోనా నేపథ్యంలో వచ్చే నెల జరగాల్సిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ (
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనాతో చెస్ ఆడుతున్నాం. మనం ఒక ఎత్తు వేస్తే.. వైరస్ మరో ఎత్తు వేస్తోంది. ఈ ఏడాది చివరిలోపు ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నారు ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా. న్యూస్18
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణుకు పుట్టిస్తున్న సమయంలో ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాకు రెమ్డెసివిర్ ఏమీ మంత్ర దండం కాదని, ఇది మరణాలను తగ్గించ�
న్యూఢిల్లీ: గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుండటం చాలా ఆందోళన కలిగిస్తోందని అన్నారు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్దీప్ గులేరియా. కొవిడ్ నుంచి రక్షణ కోసం ఒక ఎన్95 �
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆర్మీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. మరిన్ని వైద్య పరీక్షల కోసం ఆయనను ఎయిమ్స్కు సిఫారసు చేసినట్లు శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్�
ఢిల్లీ : ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్, ఢిల్లీలో శనివారం వర్చువల్ పోస్టుమార్టం ప్రారంభమైంది. శవపరీక్షను అతి తక్కువ సమయంలో మరింత ప్రభావంతంగా పూర్తిచేయడమే లక్ష్యంగా దీన్ని ఐసీఎంఆ
న్యూఢిల్లీ : కొవిడ్-19 కట్టడికి వాడుతున్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్తో బ్లడ్ క్లాట్స్ పెరుగుతున్న ఉదంతాలు ఇప్పటివరకూ వెలుగుచూడ లేదని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని బీబీనగర్ వద్ద ఎయిమ్స్ ఏర్పాటు చేసి నేటికి ఏడాది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ తమిళ
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, రాజకీయ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ కొవిడ్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్య సిబ్బంది ఆయ