న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆర్మీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. మరిన్ని వైద్య పరీక్షల కోసం ఆయనను ఎయిమ్స్కు సిఫారసు చేసినట్లు శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్�
ఢిల్లీ : ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్, ఢిల్లీలో శనివారం వర్చువల్ పోస్టుమార్టం ప్రారంభమైంది. శవపరీక్షను అతి తక్కువ సమయంలో మరింత ప్రభావంతంగా పూర్తిచేయడమే లక్ష్యంగా దీన్ని ఐసీఎంఆ
న్యూఢిల్లీ : కొవిడ్-19 కట్టడికి వాడుతున్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్తో బ్లడ్ క్లాట్స్ పెరుగుతున్న ఉదంతాలు ఇప్పటివరకూ వెలుగుచూడ లేదని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని బీబీనగర్ వద్ద ఎయిమ్స్ ఏర్పాటు చేసి నేటికి ఏడాది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ తమిళ
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, రాజకీయ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ కొవిడ్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్య సిబ్బంది ఆయ
న్యూఢిల్లీ: ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జి ముత్తూట్ మరణం సహజంగా జరిగిందా? ఏదైనా కుట్ర ఉన్నదా? అన్న విషయమై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మ్రుతదేహానికి పోస్ట్మార్టం చేసినఢిల్లీలోన