డబుల్ ఇంజిన్ సర్కార్ ఉత్తదే అహ్మదాబాద్లో మురికివాడలు సబర్మతి నదిలోకి మురుగు నీరు తెలంగాణకు నీతులు చెప్పే అమిత్ షా తన ఇంటి వెనుక ఓ సారి చూసుకోవాలి తాజా వీడియోల్లో టీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ హైద�
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
అహ్మదాబాద్ : గుజరాత్లోని బొటాడ్ జిల్లాతో పాటు అహ్మదాబాద్లోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు కల్తీ మద్యం సేవించడంతో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బొటాడ్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా, అహ్మ�
అహ్మదాబాద్: మద్యం, డ్రగ్స్కు బానిసైన కుమారుడ్ని తండ్రి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికాడు. పాలిథిన్ బ్యాగుల్లో ఉంచి పలు ప్రాంతాల్లో పడేశాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. గుజరాత్
తొలి విడుతలో హైదరాబాద్లో ఏర్పాటు న్యూఢిల్లీ, జూన్ 22: దేశవ్యాప్తంగా నెక్సస్ మాల్స్లో రిలయన్స్ జియో-బ్రిటీష్ పెట్రోలియం భాగస్వామ్యంతో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ స్టేషన్లు, బ్యాట�
అహ్మదాబాద్: ఆస్తి వాటాలో వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తి తన సోదరిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తండ్రి, మేనల్లుడిపై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సం
Boris Johnson | రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గుజరాత్లోని అహ్మబాద్లో అడుగుపెట్టారు. ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేం�
Boris Johnson | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Jhonson) నేడు భారత్కు రానున్నారు. రెండు రోజులపాటు దేశంలో పర్యటించున్నారు. కరోనా నేపథ్యంలో బోరిస్ ఇప్పటికే పలుమార్లు తన టూర్ రద్దు చేసుకున్నారు. కరోనా ప్రభావం తగ్�