యువత, మధ్య వయస్కులు, వృద్ధులు అన్న తేడా లేకుండా భారతీయులంతా మానసిక ఒత్తిడితో చిత్తవుతున్నారు. దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ‘న్యూ సారిడాన్ హెడేక్ సర్వే’లో ఈ వాస్
వన్డే ప్రపంచకప్ వేదికల కేటాయింపుపై రచ్చ కొనసాగుతూనే ఉన్నది. పూర్తి ఏకపక్షంగా అహ్మదాబాద్కు కీలక మ్యాచ్లు తరలించుకుపోతూ తమను విస్మరించడంపై పంజాబ్ క్రీడామంత్రి గుర్మీత్సింగ్..బీసీసీఐపై లేఖాస్త్ర�
Ahmedabad | అహ్మదాబాద్లో హోటల్ రూమ్ రేట్లు రాకెట్ వేగంతో పెరిగిపోయాయి. కేవలం ఒక్క రోజు కోసమే లక్ష రూపాయల దాకా కూడా వసూలు చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఒక్కరోజుకు రూ.5వేల నుంచి రూ.8వేల దాకా ఉన్న అద్దెను రూ.40వ�
Jagannath Rath Yatra | మరికాసేపట్లో దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. పూరీ, అహ్మదాబాద్లలోని ప్రతిష్ఠాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాల నుంచి జగన్నాథుని రథం బయలుదేరనుంది.
గుజరాత్లోని అహ్మదాబాద్లో నాణ్యత లేని ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన కేసులో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను సెషన్�
అహ్మదాబాద్: భారీ వర్షం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ ఫైనల్ వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా తుదిపోరును రిజర్వ్ డే (సోమవారం)కు మార్చారు.
గుజరాత్ అల్లర్ల సందర్భంగా నరోదాగామ్ ప్రాంతంలో జరిగిన ఊచకోత కేసులో నిందితులైన 67 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప
Gujarat riots | గుజరాత్ అల్లర్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ అహ్మదాబాద్లోని స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. నరోదాగామ్ వద్ద చోటుచేసుకున్న అల్లర్లలో 11 మంది ముస్లింలు హత్య�
ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి (ICC One Day World Cup) భారత్ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభమవుతుంది. ఫైనల్ సహా మొత్తం 46 మ్యాచ్లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు.
ఈ యేడాది చివరలో మన దేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ వేదికల్లో హైదరాబాద్కు చోటు దక్కిందని సమాచారం. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ప్రపంచకప్ నిర్వహణకు బీసీసీఐ దాదాపు డజను వేదికలను ఎంపిక చేసింది.
Rohit Sharma | భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. అహ్మదాబాద్లో అస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో 35 పరుగులు చేయడం ద్వారా రోహిత్.. 17 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.