వరల్డ్ కప్ 2023 (Cricket World Cup 2023)కి తెరలేవడంతో మహాసంగ్రామం తొలి ఘట్టం ఆవిష్కృతమై క్రికెట్ సీజన్ పీక్స్కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయారు.
Cricket World Cup | అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. వన్డే క్రికెట్ వరల్డ్కప్ (Cricket Worldcup) మ్యాచ్లు పుష్కరకాలం తర్వాత భారత్ వేదికగా ప్రారంభమయ్యాయి.
ICC World Cup-2023 | ప్రతి వరల్డ్ కప్ టోర్నీకి ముందు రోజు సంప్రదాయబద్ధంగా నిర్వహించే కెప్టెన్స్ డే ఈవెంట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ (GCA) క్లబ�
ATM theft | విమానంలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు ఒక ఏటీఎం నుంచి రూ.10.72 లక్షల డబ్బు చోరీ చేశారు. (ATM theft) ఆ తర్వాత విమానంలో మరో ప్రాంతానికి వెళ్లారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ స్పా యజమాని మొహిసిన్ ఓ మహిళను నడిరోడ్డుపై దారుణంగా కొడుతూ, ఈడ్చుకుంటూ, బట్టలను లాగేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ అవుతున్నది. బాధితురాలు రెండు రోజుల వరకు పోలీసులక
Button Masala | బటన్ మసాలా.. పేరు మాత్రమేనా, ఆ ఫ్యాషన్ సంస్థ డిజైన్లూ కొత్తగానే ఉంటాయి. గౌన్, చుడీదార్, ఫ్రాక్.. ఏదైనా సరే ఎక్కడా కుట్టుపని కనిపించదు. ఆ స్థానంలో నాణాలు, క్యారెమ్బోర్డు కాయిన్స్ మొదలైనవి గుండీల�
Crime news | ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి గొప్పలు చెబుతుంటారు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న యూపీ నేరాలకు కేరాఫ్ అడ్రస్గ�
India Vs Pakistan: మెగా టోర్నీలో ఇండోపాక్ మ్యాచ్ ప్రత్యేకమైంది. ఆ థ్రిల్లింగ్ వన్డే కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అహ్మాదాబాద్ వేదికగా జరగనున్న వరల్డ్కప్ మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకాలను స్�
గుజరాత్లో కురిసిన వర్షాలకు రాజధాని అహ్మదాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణం నీటిలో చిక్కుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఎయిర్పోర్టును అదానీ సంస్థ నిర్వహిస్తున్నది. విమాన
అదానీ సంస్థ నిర్వహిస్తున్న గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం నాలుగు గంటల పాటు కురిసిన వర్షానికే నీటమునిగింది. రన్వే సహా విమానాశ్రయ కారిడార్లోకి నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బం
Ind VS Pak | ఈ ఏడాది ప్రపంచ కప్ భారత వేదికగా జరుగనున్నది. టోర్నీలో హైవోల్టేజ్ మ్యాచ్ భారత్ - పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నది. దాయాదుల మధ్య జరిగే ఉత్కంఠ పోరు కోస�